E-Paper
Advertisement
భద్రాద్రి, బాసర పుణ్య క్షేత్రాలకు మహర్దశ.. రూ 811 కోట్లతో పునర్నిర్మాణానికి శ్రీకారం

భద్రాద్రి, బాసర పుణ్య క్షేత్రాలకు మహర్దశ.. రూ 811 కోట్లతో పునర్నిర్మాణానికి శ్రీకారం

Temple Development: స్వేచ్ఛ బ్యూరో: ఆలయాల అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే బాసర, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూరైనట్లు సమాచారం. ఆ టెండర్ల ప్రక్రియను ఆన్ లైన్ లో కొనసాగించగా రెండు ఏజెన్సీలు దక్కించుకున్నాయని సమాచారం. ఈ ఏజెన్సీలు త్వరగా పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు సమాచారం. పనులకు […]

రాష్ట్రంలో మెట్రో, ఎంఎంటీఎస్ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు అందరి చూపు అటువైపే..?
స్పీడు పెంచిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీతో అసలు ప్లాన్ అదేనా..?
రేపే తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్!
బఫర్ జోన్‌లో అక్రమంగా గోదాం నిర్మాణం.. పట్టించుకోని అధికారులు..?
బోర్డు ఒకరిది.. ప్రచారం ఇంకొకరిది.. సిల్వర్ జూబ్లీ పేరుతో త్రి విద్య కళాశాల మాయాజాలం

బోర్డు ఒకరిది.. ప్రచారం ఇంకొకరిది.. సిల్వర్ జూబ్లీ పేరుతో త్రి విద్య కళాశాల మాయాజాలం

Illegal Admissions: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ త్రి విద్య ముసుగు తీయరా అన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్బోర్డు అధికారుల పట్టింపు లేని వైఖరితో త్రి విద్య యాజమాన్యం రెచ్చిపోతుంది. విస్తృత ప్రచారంతో ప్రవేశాలను సాగిస్తుంది. అనైతికంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మేడ్చల్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన త్రి విద్య యజమాన్యం తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన వారు ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం […]

చరిత్రలో ఈ రోజు బ్లాక్‌ డేగా నిలిచిపోతుంది: రాంచందర్ రావు
నల్ల రిబ్బన్లతో ప్రభుత్వ ఉద్యోగుల మహా నిరసన!
గద్వాల జిల్లాలో చిరుత కలం కలం.. బిక్కు బిక్కు మంటున్న గ్రామస్తులు
కందుగుల ఆరోగ్య ఉపకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు.. ANMలకు షోకాజ్ నోటీసులు జారీ!
అమెరికా చెప్పేదంతా ఉత్త మాటలే.. ఇరాన్ ఏఐ వీడియోలతో వెస్ట్రన్ దేశాల్లో మొదలైన చర్చ!
భారత రాజకీయాల్లో చారిత్రక ఘట్టం.. మహిళా రిజర్వేషన్ బిల్లు పై..!
ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు

ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు

Student Success: స్వేచ్ఛ బ్యూరో: టాప్ ర్యాంకులు సాధించడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. శుక్రవారం శామీర్పేట్ లో ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉపయోగపడే నైపుణ్యాలు.. ఈ సందర్భంగా నీరజా మాట్లాడుతూ దేశ నిర్మాణం అంటే […]

మంగళకరం పసుపు రైతుల కన్నీటి గాథ.. పసిడి పంటను మింగేస్తున్న దళారులు
76వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు

Big Stories

Advertisement
×