E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Tamilnadu News: భార్యకి రెడ్ హ్యాడెండ్‌గా చిక్కిన భర్త.. కత్తితో మర్మాంగం కట్, తమిళనాడులో దారుణం
Nara Lokesh: సార్.. నన్ను కాపాడండి, ‘బిగ్ టీవీ’ ట్వీట్‌పై మంత్రి లోకేష్ రియాక్ట్, మహిళకు సాయం
Canada News: కెనడాలో దారుణం.. భారతీయ స్టూడెంట్‌ చంపిన దుండగులు, అసలేం జరిగింది?
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇక కేసీఆర్ వంతు?
IT Manager Gangraped: బర్త్ డే పార్టీ ఆ తర్వాత కారులో.. ఐటీ మేనేజర్‌పై గ్యాంగ్‌రేప్, వారి పనేనా?
Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఏం జరిగింది? అసోసియేట్ ప్రొఫెసర్ మృతి వెనుక, కొత్త కొత్త విషయాలు

Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఏం జరిగింది? అసోసియేట్ ప్రొఫెసర్ మృతి వెనుక, కొత్త కొత్త విషయాలు

Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పదంగా మృతి చెందారు. సొంత కారులో ఆయన మృత దేహం లభ్యంకావడం కలకలం రేపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా హాస్పిటల్‌కు తరలించారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోఅసోసియేట్ ప్రొఫెసర్ మృతి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రొఫెసర్ సస్పెండ్ అయ్యారు. […]

GHMC News: జీహెచ్‌ఎంసీలో అంతా సాఫీగా.. జోన్లు-సర్కిల్స్-పెంపు, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు?

GHMC News: జీహెచ్‌ఎంసీలో అంతా సాఫీగా.. జోన్లు-సర్కిల్స్-పెంపు, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు?

GHMC News: ఎట్టకేలకు జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ వ్యవహారం డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసింది ప్రభుత్వం.  ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో డివిజన్లు, జోన్లు, సర్కిళ్లు రెట్టింపు కానున్నాయి. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లుగా ఏర్పడ్డాయి. జీహెచ్‌ఎంసీలో జోన్లు-సర్కిల్స్-పెంపు డిసెంబర్ చివరినాటికి జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పూర్తి అయ్యింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ స్వరూపం మారిపోయింది. ఈ నేపథ్యంలో […]

Mysuru Cylinder Blast: మైసూరు గ్యాస్ సిలిండర్ పేలుడులో కొత్త విషయాలు.. ఒకరు మృతి, మరో నలుగురు
Nandyal Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సుని ఢీ కొట్టిన కారు, స్పాట్‌లో..
Odisha Encounter: ఒడిషాలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత గణేష్ హతం, నల్లొండ జిల్లా వాసి

Odisha Encounter: ఒడిషాలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత గణేష్ హతం, నల్లొండ జిల్లా వాసి

Odisha Encounter: మావోయిస్టు ఏరివేత కార్యక్రమం చివరి అంకానికి చేరింది. ఛత్తీస్‌ఘడ్ మొత్తాన్ని గుప్పెట్లోకి తీసుకున్న భద్రతా బలగాలు, ఒడిషాపై ఫోకస్ చేశాయి. తాజాగా గురువారం ఉదయం భద్రతా బలగాలు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు హతమయ్యారు. అందులో ఓ అగ్రనేత ఉన్నారు. ఆయన నల్గొండ జిల్లాకు చెందినవాడు. ఒడిషాలో భారీ ఎన్‌కౌంటర్.. మావో అగ్రనేత గణేష్ హతం ఒడిషాలోని కందమాల్ జిల్లాలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు […]

Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి చౌహాన్

Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి చౌహాన్

Amaravati:  వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అజాత శత్రువుగా ఆయన పేరు పొందారని అన్నారు. అటల్‌లో ఏదో తెలియని తేజస్సు ఉందని, పార్లమెంటులో ఆయన ప్రసంగాలను నెహ్రూ ఆసక్తిగా వినేవారని అన్నారు. అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం ఆవిష్కరణ ఏపీ రాజధాని అమరావతిలో దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌. డిసెంబర్ 25న మాజీ మంత్రిఅటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టినరోజు. ఆయన జయంతిని […]

TDP MLA on KCR: కేసీఆర్-కేటీఆర్‌లపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్.. ఫామ్‌హౌస్‌లో ఏ బ్రాండ్ తాగొచ్చారో..
School Bus Accident:  శంషాబాద్‌ సమీపంలో ఘోర ప్రమాదం..  పాఠశాల బస్సు బోల్తా.. స్పాట్‌లో 60 మంది
Ap Govt: ఎట్టకేలకు ఏపీలో తొలి అడుగు.. గిరిజన గ్రామాలకు డ్రోన్ ద్వారా, వచ్చేనెల నుంచి
CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండు రోజులు అక్కడే మకాం, మేటరేంటి?

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండు రోజులు అక్కడే మకాం, మేటరేంటి?

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. రెండురోజులపాటు ఆయన అక్కడే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పదవులతోపాటు, కేబినెట్ విస్తరణ , రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రపెద్దలతో ఆయన చర్చించనున్నారని సమాచారం.  శనివారం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. పార్టీకి సంబంధించి వివిధ అంశాలపై చర్చించ నున్నారు.  ముఖ్యంగా ఉపాధి పథకం పేరు మార్పుపై ఈ […]

Big Stories

Advertisement
×