E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Amaravati News:  ఫోన్లు చేసి బెదిరింపులా? తగ్గేది లేదన్న జగన్.. చేసి తీరితామన్న సీఎం చంద్రబాబు

Amaravati News: ఫోన్లు చేసి బెదిరింపులా? తగ్గేది లేదన్న జగన్.. చేసి తీరితామన్న సీఎం చంద్రబాబు

Amaravati News: ఏపీలో అసలు ఏం జరుగుతోంది? మెడికల్ కాలేజీల పీపీపీ విధానం కొత్త వివాదాలకు దారి తీస్తోందా? దీన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? టెండర్లు వేయకుండా కంపెనీలను బెదిరిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని సీఎం చంద్రబాబు ఎందుకన్నారు? టెండర్ల విషయంలో అసలేం జరిగింది? తారాస్థాయికి చేరిన మెడికల్ కాలేజీల పీపీపీ పద్దతిలో నిర్మాణం ఏపీలో నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది చంద్రబాబు సర్కార్. దీనికి […]

Mumbai News: దంపతుల మధ్య బిర్యానీ చిచ్చు.. ఉప్పు ఎక్కువైందని కోపంతో.. భార్యని అత్యంత దారుణంగా
Wife killd Husband In Nagarkurnool District:  ట్రాక్ తప్పిన టీచరమ్మ.. ప్రియుడి మోజులోపడి.. ఆపై భర్తని లేపేసింది
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, 17 మంది సజీవ దహనం, మరికొందరి
Hyderabad News: ఎమ్మెల్యే దానం నాగేందర్  కీలక వ్యాఖ్యలు, తానింకా ఆ పార్టీలో ఉన్నా
Hyderabad News:  రూటు మార్చిన  మహిళా టెక్కీ..  బాయ్ ఫ్రెండ్స్‌తో కొత్త వ్యాపారం, అడ్డంగా దొరికిపోయింది

Hyderabad News: రూటు మార్చిన మహిళా టెక్కీ.. బాయ్ ఫ్రెండ్స్‌తో కొత్త వ్యాపారం, అడ్డంగా దొరికిపోయింది

Hyderabad News: ఈ మధ్యకాలంలో డ్రగ్స్‌పై ఉక్కుపాద మోపుతున్నారు తెలంగాణ పోలీసులు. కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు కూడా. ఎక్కడికక్కడ జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా టెక్కీ అడ్డంగా బుక్కయ్యింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ వ్యాపారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.  రూటు మార్చిన మహిళా టెక్కీ డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. అయినప్పటికీ చాపకింద నీరుగా డ్రగ్స్ వ్యాపారం గుట్టుగా సాగుతోంది. మత్తుకు అలవాటుపడి జీవితాలను […]

Chandrababu-Pawan With Modi: ఈ బంధం బలమైంది.. కేంద్రంలో కీలకపాత్ర, ఇక జనసేన వంతు?

Chandrababu-Pawan With Modi: ఈ బంధం బలమైంది.. కేంద్రంలో కీలకపాత్ర, ఇక జనసేన వంతు?

Chandrababu-Pawan With Modi: ఏపీలో కూటమిని విడగొట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది.. చేస్తోంది కూడా. తొలుత చంద్రబాబు-పవన్ మధ్య ప్లాన్ చేసింది. వైసీపీ ఎత్తులను ముందుగానే పసిగట్టిన నేతలు ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీల అధినేతలు.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వైసీపీ చిన్నఆశ మాత్రం పెట్టుకుంది. టీడీపీకి ప్రయార్టీ ఇస్తున్న మోదీ సర్కార్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో టీడీపీ-జనసేన […]

Amaravati Railway: అమరావతికి రైల్వే లైన్.. రైల్వేశాఖ నోటిఫికేషన్‌, ఆ గ్రామాల మీదుగా మాత్రమే
Indian Woman Murdered: భారత యువతి హత్య.. సహచరుడే నిందితుడు? కెనడాలో దారుణం
BRS Politics: కేసీఆర్ అస్త్రాలు.. మూడు నెలల తర్వాత ఫలితాలు.. ఫ్యూచర్ ప్లానేంటి? నేతలు ఏమంటున్నారు?
Aviation Sector: దేశంలోకి కొత్తగా మూడు ఎయిర్‌‌‌లైన్స్ సంస్థలు.. వచ్చే ఏడాది నుంచి మొదలు
AP Family Survey: ఏపీలో ‘సమగ్ర కుటుంబ సర్వే’.. ఈనెలాఖరు నుంచి మొదలు, ప్రశ్నల లిస్టు పెద్దదే?
Bengaluru Horror: విడాకుల వివాదం.. భార్యని నడిరోడ్డుపై కాల్చిన టెక్కీ, బెంగుళూరులో దారుణం..

Bengaluru Horror: విడాకుల వివాదం.. భార్యని నడిరోడ్డుపై కాల్చిన టెక్కీ, బెంగుళూరులో దారుణం..

Bengaluru Horror: భార్యభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.. దీంతో అనుమానం రెట్టింపు అయ్యింది. ఏడాదిన్నర వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. భార్య విడాకుల నోటీసు పంపడంతో తట్టుకోలేకపోయాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన వద్దనున్న గన్‌తో నడిరోడ్డుపై భార్యని కాల్చి చంపిన ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. భార్యభర్తల మధ్య అనుమానం పెనుభూతమైంది బెంగళూరు ఐటీ హబ్‌లో దారుణమైన ఘటన జరిగింది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన బాలమురుగన్-భువనేశ్వరిలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని […]

CM Revanth Reddy: తేల్చిచెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు టార్గెట్ ఫిక్స్, ఇక మూడునెలలకు ఒకసారి

CM Revanth Reddy: తేల్చిచెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు టార్గెట్ ఫిక్స్, ఇక మూడునెలలకు ఒకసారి

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో.. ఇక పాలన పరుగులు పెట్టాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అన్ని విభాగాల అధికారులు జవాబుదారీ తనంతో పని చేయాలని తేల్చిచెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ శాఖల కార్యదర్శుల పని తీరును తాను స్వయంగా సమీక్షిస్తానని తేల్చిచెప్పారు. అన్నిశాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ సమావేశం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వందశాతం విజయవంతం కావాలన్నారు సీఎం. అందుకు అధికారుల సహకారం ఉండాలన్నారు. […]

Trump Christmas Offer: ట్రంప్ క్రిస్మస్ ఆఫర్..  అక్రమ వలసదారులకు ఊహించని గిఫ్ట్, ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×