E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

BigTV Exclusive: ఓటుకు 10 వేలు పంచుతూ అడ్డంగా దొరికిపోయి.. ఎలా పారిపోయాడో చూస్తే
CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ విజ‌యవంత‌మైన తీరు, తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌పై వారి మ‌ధ్య చ‌ర్చ కొన‌సాగింది. స‌మ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు ఒప్పందాలు […]

YCP on Borugadda Anil: బోరుగడ్డకు షాకిచ్చిన వైసీపీ
Congress vs BRS: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

Congress vs BRS: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఊరుమడ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రామంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉదయం నుంచే వాగ్వాదాలు, ఆరోపణ-ప్రత్యారోపణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ బూత్ సమీపంలో ఇరు పార్టీల నేతలు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో గుంపుగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ […]

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ZPHS స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రం సమీపంలో గుమికూడి, ఓటర్లకు తమ పార్టీ గుర్తులను చూపిస్తూ ప్రచారం చేసినట్లు సమాచారం. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని గుర్తించిన పోలింగ్ అధికారి అడ్డుకోవాలని ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీస్ బలగాలు వెంటనే దిగి వచ్చి కార్యకర్తలను వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల […]

Top 20 News: ఆంధ్రప్రదేశ్‌కు రూ.40 వేల కోట్ల మంజూరు, ఘోర విషాదం.. భవనాలు కూలి 22 మంది మృతి
Gummadi Sandhya Rani: సెక్రటరీ వివాదం.. సంధ్యారాణి  సీన్ రివర్స్?
Osmania University: ఉస్మా `నయా` 100 కోట్ల నిధులతో యూనివర్సిటీ ఎలా మారబోతుందంటే..

Osmania University: ఉస్మా `నయా` 100 కోట్ల నిధులతో యూనివర్సిటీ ఎలా మారబోతుందంటే..

నిధుల్లేవు.. నియామకాల్లేవు.. తెలంగాణ ఉద్యమ జ్వాలను రగిలించిన ఉస్మానియా యూనివర్సిటీ.. కొన్నేళ్లుగా కళ తప్పింది. అలాంటి ఓయూపై.. రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. యూనివర్సిటీని.. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సంకల్పించింది. భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తూ.. రేవంత్ ప్రభుత్వం వెయ్యి కోట్లు మంజూరు చేసింది. మరి.. ఓయూని ఎలా మార్చబోతున్నారు? ఉస్మానియాకు.. పునర్వైభవం వస్తుందా? ఓయూకు పూర్వ వైభవం.. సరికొత్త ప్రణాళిక ఉవ్వెత్తున ఎగసిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి.. ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరిలూదింది. కానీ.. తెలంగాణ రాష్ట్ర […]

TG Rising Global Summit: తెలంగాణ రైజింగ్ 2047.. రాష్ట్రంలో రాబోయే గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులు ఇవే!
Women Suicide Attempt:  నంద్యాలలో వన్ టౌన్ సీఐ పచ్చి బూతులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
Electric Buses: టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

Electric Buses: టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ ఆర్టీసీ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి నేటితో 2 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు సుమారు 8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారని వెల్లడించారు. ఈ పథకంతో హాస్పిటళ్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ఉద్యోగాలకు మహిళల ప్రయాణం పెరిగిందని చెప్పారు. […]

Top 20 News: మంత్రి నారా లోకేష్‌పై పేర్ని నాని హాట్ కామెంట్స్, ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

Top 20 News: మంత్రి నారా లోకేష్‌పై పేర్ని నాని హాట్ కామెంట్స్, ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

1. GHMC కొత్త వార్డుల డిలీమిటేషన్‌పై అభ్యంతరాలు GHMCలో కొత్తగా ఏర్పడిన వార్డులపై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది. బౌండరీల మార్పుపై అభ్యంతరాలు లేవనెత్తారు MIM నేతలు. మొదటి ప్రాతిపదికన సరిహద్దులు.. రెండో ప్రాతిపదికన జనాభాను బేస్ చేసుకొని వార్డుల డిలీమిటేషన్ చేస్తున్నారు. దీంతో GHMC కమిషనర్ కర్ణన్‌ను కలిసి.. తమ అభ్యంతరాలు చెప్పారు MIM నేతలు. కర్ణన్‌ను కలిసి వారిలో..Mim ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్, ఎమ్మెల్యేలు మజీద్, కౌసర్ మొహియుద్దీన్, ముజీబ్ ఉన్నారు. ఇవాళ్టి నుండి 7 […]

MissTerious Movie: మిస్టీరియస్ ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ – బ్రహ్మానందం

MissTerious Movie: మిస్టీరియస్ ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ – బ్రహ్మానందం

మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో, అశ్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న “మిస్టీరియస్” చిత్రం నేడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అద్భుతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ..“ముందుగా ప్లాన్ చేసిన బడ్జెట్‌ కంటే ఎక్కువైనా, నిర్మాత జయ్ వల్లందాస్ గారు ఎలాంటి రాజీ పడకుండా సినిమా అద్భుతంగా పూర్తయ్యేలా చేశారు. కొత్త తరహా స్క్రీన్‌ప్లే, సస్పెన్స్‌తో నిండి ఉన్న ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది” అని తెలిపారు. నిర్మాత జయ్ వల్లందాస్ […]

Pawan Kalyan: వైసీపీ పట్టువస్త్రాల స్కామ్.. ‘బిగ్ టీవీ’ కథనాలపై స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: వైసీపీ పట్టువస్త్రాల స్కామ్.. ‘బిగ్ టీవీ’ కథనాలపై స్పందించిన పవన్ కళ్యాణ్

టీటీడీలో జరుగుతున్న అనేక అవకతవకలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. టీటీడీ అనేది కోట్లాది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత పవిత్ర సంస్థ అని, దానిలో జరుగుతున్న అవినీతి ప్రజలను తీవ్రంగా కలచివేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. టీటీడీలో నకిలీ పట్టు శాలువా స్కామ్‌పై స్పందిస్తూ.. తమ ప్రభుత్వ హయాంలో టీటీడీ పారదర్శకంగా ఉన్నందుకే.. స్కామ్‌లన్నీ బయటకు వస్తున్నాయన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా.. ఎలాంటి కార్యక్రమాలు […]

IPL Cricket: రండి బాబూ… రండి..  RCB For SALE!!

Big Stories

×