E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Guntur District: ఆటోడ్రైవర్ హత్య.. అతడి ప్రియురాలే చంపిందంటూ భార్య ఫిర్యాదు, అసలు ఏమైంది?
Kirshna Statue: కృష్ణ విగ్రహాన్ని తీసేయండి.. భీమవరంలో కొత్త రచ్చ
Jakkampudi Raja: నన్నయ యూనివర్సిటీలో గొడవ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు

Jakkampudi Raja: నన్నయ యూనివర్సిటీలో గొడవ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు

Jakkampudi Raja: నన్నయ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన ఘటనలపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రచార పిచ్చితోనే యూనివర్సిటీలో గొడవ జరిగిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే పని చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోతోందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఘోరాలు, దారుణాలు చూస్తున్నామని అన్నారు. వీసీలను భయపెట్టి, ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారని ఆరోపించారు. నాయకుడు ఏ మార్గంలో […]

Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

Madurai-Rameswaram train:  రామేశ్వరం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వందలాది మంది యాత్రికులు టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా.. తనిఖీల నుండి తప్పించుకోవడానికి నినాదాలు చేస్తూ స్టేషన్ నుండి పారిపోయారు. పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో రైల్వే తనిఖీ అధికారులకు చుక్కలు చూపించారు కొందరు యాత్రికులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 400 మంది యాత్రికులు మధురై-రామేశ్వరం ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. అయితే.. వీరిలో అత్యధికులు టికెట్లు తీసుకోకుండానే ప్రయాణించినట్లు […]

Top 20 News: కలెక్టర్లతో మంత్రి పొన్నం వీడియో కాన్ఫరెన్స్, జరిమానా భయంతో.. స్టేషన్ నుండి పరుగులు
Ganja Seized: గుట్టుచప్పుడు కాకుండా.. కంది, మిరప పంటల మధ్య గంజాయి సాగు.. పోలీసులకు డౌట్ రావడంతో…?
KCR: జనంలోకి కేసీఆర్… ఎంట్రీ
CM Chandrababu: జగన్ ఎఫెక్ట్.. కలెక్టర్లకు చంద్రబాబు క్లాస్
Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. మంత్రులకు ర్యాంకులు.. ఎవరు టాప్ అంటే

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. మంత్రులకు ర్యాంకులు.. ఎవరు టాప్ అంటే

Panchayat Elections:  ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి టాప్‌.. ఆ తర్వాత స్థానంలో సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి .. లాస్ట్ ప్లేస్‌లో ఫస్ట్ టైం మినిస్టర్ వివేక్‌ వెంకటస్వామి… ఏంటి క్యాబినెట్ మెంబర్స్‌కి కొత్త ర్యాంకులు, ఎప్పుడిచ్చారనుకుంటున్నారా? కొత్తగా ర్యాంకులు ఇచ్చిందేమీ లేదండి.. సర్పంచ్ ఎన్నికల్లో తమ సెగ్మంట్లో పట్టు సాధించిన అమాత్యుల గ్రేడింగ్ ఇది… సీఎం రేవంత్, మంత్రులు ఉత్మమ్, సీతక్క 75 శాతానికి పైగా పంచాయతీలు గెలిపించుకున్నారు.వివేక్ తన సెగ్మెంట్లో 48 శాతం స్థానాలకే పరిమితమై మంత్రుల్లో […]

Top 20 News: ఆదిలాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం
TDP Parliamentary: కొత్త ఇంచార్జీలు.. టీడీపీ కార్యకర్తలకు ఊహించని షాక్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్‌పై మరో సిట్.. రంగంలోకి సజ్జనార్
Bangladesh: భగ్గుమన్న బంగ్లాదేశ్.. ఎవరీ ఉస్మాన్ హాదీ
Hyderabad: క్షుద్రపూజలు.. మహిళ కేసు పెట్టిందని గుండెపోటుతో వ్యక్తి మృతి, అసలు ఏం జరిగిందంటే..?
Sangareddy District: వెలుగులోకి.. SRC ల్యాబొరేటరీ యాజమాన్యం అరాచకాలు

Sangareddy District: వెలుగులోకి.. SRC ల్యాబొరేటరీ యాజమాన్యం అరాచకాలు

Sangareddy District: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని SRC ల్యాబొరేటరీ యాజమాన్యం అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేలా ఏర్పాటు చేసిన మెడికల్ డివైస్ పార్కులో.. SRC ల్యాబొరేటరీ కంపెనీ యథేచ్ఛ గా రసాయనాలను పెద్ద మొత్తంలో డంపింగ్ చేస్తూ పారబోస్తోంది. రసాయనాల వ్యర్థాలతో, దుర్వాసనతో కాలుష్యాన్ని దె బ్బతీస్తున్నారు. తనిఖీలు చేపట్టాల్సి‌న పీసీబీ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో తూగుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ […]

Big Stories

Advertisement
×