E-Paper
Advertisement

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!
Advertisement

Death Penalty:  ప్రస్తుతం మనదేశంలో మరణశిక్ష అమలుకు ఉరిశిక్షే చట్టబద్ధమైన విధానం. కానీ ఇది కరెక్ట్ కాదంటూ న్యాయవాది రిషి మల్హోత్రా సవాల్ చేశారు. ఉరి క్రూరమైన శిక్ష అని, ఈ బాధ అనుభవించే ఖైదీ హక్కుల చుట్టూ కొత్త చర్చకు తెరలేపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే జీవించే హక్కుతో పాటు గౌరవప్రదమైన ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవాలన్న వాదనపై సుప్రీంలో కీలక వాదోపవాదాలు నడిచాయ్.

Also Read: ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

అరుదుగా మరణ శిక్షలు..

Advertisement

ఉరిశిక్షకు ఆల్టర్నేట్ గా విషపూరిత ఇంజెక్షన్‌తో పాటు షూటింగ్, కరెంట్ షాక్, గ్యాస్ ఛాంబర్ వంటి పద్ధతులను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే ఏ విధానంలో నిజంగా తక్కువ బాధ ఉంటుందన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్. కేంద్రం కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై అత్యున్నత స్థాయిలో పరిశీలన జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపింది. చాలా పెద్ద తప్పు చేసిన వారికే అది కూడా అరుదుగా మరణ శిక్షలు విధిస్తుంటాయి కోర్టులు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. మరణ శిక్ష అమలులోనూ తక్కువ బాధ ఉండేలా చూడాలన్న వాదన కరెక్టేనా?

Also Read: డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!

Advertisement

Tags

Related News

కేసీఆర్ బాటలోనే కవిత కొత్త హామీ.. ‘భూ లక్ష్మి’ పథకం వర్కవుట్ అవుతుందా?

దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యల దుమారం.. ప్రధాని మోడీ కామెంట్స్‌పై తీవ్ర ఉత్కంఠ!

డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో 4 వేలకు పైగా కేసులు.. ఏళ్ల తరబడి తేలని విచారణ!

తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?

చెట్టుకు క‌ట్టేసి కొట్టండి.. త‌న్ని త‌ర‌మండి.. మంత్ర‌గాళ్ల‌ను వ‌ద‌లొద్దు.. ప‌ళ్లు రాల‌గొట్టండి..!

గౌడులో గౌడు.. రేవంతు గౌడు… మ‌న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంతు గౌడు..!

Big Stories

Advertisement
×