E-Paper
Advertisement
Top 20 News: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కిలాడీ లేడీ మోసం, పోలీసులమంటూ.. రూ. 3 కోట్లు డిమాండ్
Top 20 News Today: యూరియా కోసం చలిలో రైతుల పడిగాపులు,  మైనర్ బాలిక అనుమానాస్పద మృతి
Top 20 News Today: తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటన, వైకుంఠ ఏకాదశికి పటిష్ట బందోబస్తు
Saudi Deserts Snowfall: సౌదీ ఎడారులలో మంచు వర్షం.. భారత్ కు పెద్ద హెచ్చరికే!

Saudi Deserts Snowfall: సౌదీ ఎడారులలో మంచు వర్షం.. భారత్ కు పెద్ద హెచ్చరికే!

Saudi Deserts Snowfall:సౌదీ ఎడారుల్లో మంచు కురుస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. చూడడానికి ఈ దృశ్యాలు అందంగా ఉన్నా.. పర్యావరణ వేత్తలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులకు ఇది సంకేతంగా చెబుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో ఇటీవల వాతావరణంలో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. దుబాయ్ వరదలు, తాజాగా సౌదీ ఎడారిలో హిమపాతం వాతావరణ మార్పులను సూచిస్తుంది. వేడెక్కుతున్న భూమి గ్లోబల్ వార్మింగ్ వలన వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో.. […]

Top 20 News: కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్, సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి, పల్నాడు జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్

Top 20 News: కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్, సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి, పల్నాడు జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్

1. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే నెలలో 2,163 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందజేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. 2. కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్ కూకట్‌పల్లిలో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. KPHB కాలనీలో హాస్టల్‌ ఓనర్ల ఓవరాక్షన్‌ […]

Top 20 News: శంషాబాద్‌లో ఘోరం.. పిక్నిక్‌‌కి వెళ్తూ స్కూల్ బస్సు బోల్తా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫోకస్ పెట్టిన ఏసీబీ
Top 20 News: తండ్రి కొడుకులను ఈడ్చుకెళ్ళని స్కూల్ బస్సు, ఆదాయానికి మించిన ఆస్తులు.. ఏసీబీ దాడులు
Top 20 News: మియాపూర్‌లో దారుణం.. భార్యను పిడిగుద్దులతో చంపిన భర్త, అప్పుడే పుట్టిన పసిబిడ్డను చెరువులోకి విసిరిన తల్లి

Top 20 News: మియాపూర్‌లో దారుణం.. భార్యను పిడిగుద్దులతో చంపిన భర్త, అప్పుడే పుట్టిన పసిబిడ్డను చెరువులోకి విసిరిన తల్లి

1. కాంగ్రెస్‌లో వర్గపోరుపై మంత్రి కీలక వ్యాఖ్యలు సిద్దిపేట కాంగ్రెస్‌లో వర్గపోరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్గత గ్రూపు రాజకీయాల వల్ల పార్టీకి నష్టం, బీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందని ఆయన హెచ్చరించారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 2. రైతు యాంత్రీకరణ పథకం తెలంగాణలో రైతు యాంత్రీకరణ పథకాన్ని జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు […]

Top 20 News: భార్యభర్తల గొడవలో హోమ్ గార్డ్ పై దాడి, ఓటు వేయలేదని.. మనస్తాపంతో యువకుడు సూసైడ్
Top 20 News: సంగారెడ్డి జిల్లాలో పశువులతో ర్యాలీ, యూరియా కోసం రైతులు పరుగులు
Top 20 News Today: దారుణం.. నర్సుపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు, ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
Top 20 News Today: నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ మహిళ కమిషన్, మేడారంలో మంత్రుల పర్యటన
Top 20 News: రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి, ఆర్టీసీ బస్సులో 15 తులాల బంగారం చోరీ
Top 20 News: చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు , హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Top 20 News: చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు , హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

1. తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారుల పనితీరును విశ్లేషించారు. లోటుపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్తు లక్ష్యాల సాధనపై దిశానిర్దేశం చేశారు. 2. చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే ప్రభుత్వం తరపున 100 […]

Big Stories

Advertisement
×