E-Paper
Advertisement
Top 20 News Today: తాండూర్ మార్కెట్‌‌లో అగ్ని ప్రమాదం, షట్టర్ పగలగొట్టి.. ఐదు క్వింటాళ్ల ఇనుము చోరి

Top 20 News Today: తాండూర్ మార్కెట్‌‌లో అగ్ని ప్రమాదం, షట్టర్ పగలగొట్టి.. ఐదు క్వింటాళ్ల ఇనుము చోరి

1. నాగేశ్వరరావు సచివాలయంలో మంత్రి సమీక్ష రాష్ట్రంలోని ఆయిల్ పామ్ కంపెనీల పనితీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు విస్తరణ, రైతులకు సౌకర్యాలు, ప్రాసెసింగ్ యూనిట్ల పనితీరు, కంపెనీల బాధ్యతలపై ఆయన అధికారులతో చర్చించారు. 2. ప్రాజెక్టుకు సందర్శన నల్గొండ జిల్లా నెల్లికల్లు ప్రాజెక్టును సందర్శించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. నాగార్జునసాగర్ డ్యాం తల మీద ఉన్న కొన్ని మండలాలకు ఇప్పటికీ నీరు అందడంలేదని ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు. […]

Top 20 News Today: ఐఏఎస్ అధికారి బహిరంగ క్షమాపణ, తను నా భార్యే.. క్రికెటర్
Top 20 News Today: పేలుళ్లకు, బీజేపీకి సంబంధం ఉందంటున్న మెదక్ ఎంపీ, ఇంద్రకీలాద్రిపై రాజకీయ ఆంక్షలు
Top 20 News Today: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు, సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు.

Top 20 News Today: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు, సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు.

1. వైసీపీ ర్యాలీకి పోలీసులు అడ్డు- అంబటి ఫైర్.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు పట్టాభిపురం వంతెన వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి మంత్రులు ములుగు […]

Top 20 News Today: నల్గొండలో నేడు కవిత జనం బాట, కీలక మలుపు తిరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారం..
Top 20 News Today: బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు, మహిళపై టీచర్ దాడి
Top 20 News Today: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ఢిల్లీ బ్లాస్ట్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు
Top 20 News Today: పసికందు ప్రాణం తీసిన అక్రమ సంబంధం, యువతులను బ్లాక్‌మెయిల్ చేసిన క్రికెటర్
Top 20 News Today: పోలింగ్ సరళిపై కేటీఆర్ ట్వీట్, టీటీడీ పై జగన్ కక్ష
Top 20 News Today: బాపట్ల జిల్లాలో డ్రోన్ కెమెరాల హల్‌చల్, కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

Top 20 News Today: బాపట్ల జిల్లాలో డ్రోన్ కెమెరాల హల్‌చల్, కోర్టు ఆవరణలో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

1. సునీతపై ఈసీకి ఫిర్యాదు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ప్రెస్‌మీట్ నిర్వహించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని, ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంఎస్‌ఎంఈ పార్కును ప్రారంభించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తెచ్చేందుకు పెట్టుబడులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఇంటికో పారిశ్రామికవేత్త […]

Top 20 News Today: సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించిన తల్లి, తిరుపతిలో రెడ్ అలర్ట్
Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!
Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

Premante Teaser: టాలీవుడ్ హీరో ప్రియదర్శి ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.  గత నెల దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రియదర్శి(Priyadarshi) నటించిన మిత్రమండలి (Mithra Mandali)సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ పెద్దగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రియదర్శి, ఆనంది(Anandi) ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం “ప్రేమంటే”. (Premante)ఈ సినిమా  ఈనెల […]

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Big Stories

Advertisement
×