E-Paper
Advertisement
Top 20 News Today: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్ని కీలలు, ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Top 20 News Today: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్ని కీలలు, ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య

1. విశాఖ వేదికగా రెండో రోజు CII పార్టనర్‌షిప్ సమ్మిట్.. విశాఖలో రెండో రోజు సీఐఐ సదస్సు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్‌తో పాటు.. సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రేమాండ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 2. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో హైటెన్షన్ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో హైటెన్షన్ నెలకొంది. కంకరబోడ్‌లోని స్కూల్లో […]

Top 20 News Today: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బీజేపీ ఓటమిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్

Top 20 News Today: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బీజేపీ ఓటమిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్

1. తెలంగాణలో చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాలను చ‌లి వ‌ణికిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తెలంగాణలో 10 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు 2. ఫస్ట్ డే భారీ ఎత్తున MOUలు కుదుర్చుకున్న ప్రభుత్వం విశాఖ వేదికగా ఇవాళ రెండో రోజు CII పార్టనర్‌షిప్ సమ్మిట్ […]

Top 20 News Today: టీచర్ అసభ్యకర ప్రవర్తన.. ధర్నాకు దిగిన తల్లిదండ్రులు, మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 54 మంది!,
Top 20 News Today: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి, ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్

Top 20 News Today: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి, ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్

1. ఘనంగా ప్రారంభమైన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో.. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌లు హాజరయ్యారు. 2. వెంకన్న సేవలో ప్రముఖ మంత్రులు తిరుముల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి అభిషేకం సేవలో […]

Top 20 News Today: ఒకే స్కూటీపై నలుగురు.. పైగా నిల్చొని ప్రయాణించిన బాలుడు, పెళ్లికి అంగీకరించలేదని వ్యక్తి ఆత్మహత్య
Top 20 News Today: కర్నూలు తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి, మంటల్లో ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

Top 20 News Today: కర్నూలు తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి, మంటల్లో ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

1. కరీంనగర్‌ జిల్లాలో కోతుల బీభత్సం కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను నష్టం చేయడమే కాకుండా గ్రామంలోని ఇండ్లలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో కోతుల నివారణకు గ్రామ యువకులు ఓ చక్కటి ఆలోచనతో చింపాంజీ దుస్తులను ధరించి గ్రామం నుంచి కోతులను తరిమేస్తున్నారు. వానరాలను తరమడంలో కీలకపాత్ర పోషిస్తున్న యువకులను గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. 2. యూనివర్సిటీలో ర్యాగింగ్‌.. వీసీ యాక్షన్‌ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ […]

Top 20 News Today: మంత్రి సురేఖ – నాగార్జున వివాదానికి ఎండ్ కార్డ్ , ఎర్రకోట పేలుళ్ల కేసులో వెలుగులో కీలక విషయాలు
OTT Movie : అమ్మాయిలతో ఆ అనుభవం కోసం టీనేజర్ల ఆరాటం… ఆంటీలతో మెంటలెక్కించే పనులు
Top 20 News Today: భారత్‌‌తో యుద్దానికి సిద్ధమంటున్న పాకిస్థాన్.. ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ముప్పు..
Top 20 News Today: ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.., కళ్ళల్లో కారం చల్లి దొంగలు హల్‌చల్
Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

1. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం కంపెనీల ప్రతినిధులు తెలంగాణకు రావాలి- సీఎం రేవంత్ ఢిల్లీలో జరిగిన యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారికి వివరించారు. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం పలు కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. 2. హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాల […]

Top 20 News Today: సీనియర్ల చిత్రహింసలు.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డ్
Top 20 News Today: కిడ్నీ రాకెట్ కేసులో విచారణ ముమ్మరం, ఆరు నెలల బాబును చంపి.. తల్లి ఆత్మహత్య
Top 20 News Today: భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు, పుట్టిన రోజు నాడే ఆత్మహత్య

Big Stories

Advertisement
×