E-Paper
Advertisement
Top 20 News: పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు, విజయవాడ దుర్గగుడిలో అపచారం
Top 20 News: GHMCలో కర్పొరేషన్లు ఏర్పాటు.. రంగం సిద్ధం, వికారాబాద్ జిల్లాలో దొంగల హల్‌చల్
Top 20 News: న్యూ ఇయర్ వేడుకలపై సీపీ సజ్జనార్ ఆంక్షలు, విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టివేత
Top 20 News: మతిస్థిమితం లేని తండ్రిని కొట్టి చంపిన కొడుకు, ప్రేమ వ్యవహారం చిచ్చు.. కత్తులతో పొడిచి..

Top 20 News: మతిస్థిమితం లేని తండ్రిని కొట్టి చంపిన కొడుకు, ప్రేమ వ్యవహారం చిచ్చు.. కత్తులతో పొడిచి..

1. కేసీఆర్‌కు ధీటైన కౌంటర్.. మంత్రి పొన్నం కాంగ్రెస్ నేతలు కారు కూతలు కూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్‌ తోలును ప్రజలు అల్రెడీ తీశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్ఎస్ తోలును ప్రజలు తీస్తేనే ఫాంహౌస్‌కు పరిమితమైపోయారని విమర్శించారు. 2. అనుమతిస్తే చర్యలు న్యూ ఇయర్ వేడుకలకు తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. వెస్ట్ జోన్‌లో […]

Top 20 News: కలెక్టర్లతో మంత్రి పొన్నం వీడియో కాన్ఫరెన్స్, జరిమానా భయంతో.. స్టేషన్ నుండి పరుగులు
Top 20 News: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం
Top 20 News: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటెల కామెంట్స్, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ బీభత్సం..

Top 20 News: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటెల కామెంట్స్, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ బీభత్సం..

1. ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తు ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తును సమీక్షించారు డీజీపీ శివధర్ రెడ్డి. కోల్‌కత్తా ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, ఎలాంటి లోపాలు జరగకుండా భద్రతను పటిష్టం చేశామని డీజీపీ తెలిపారు. అభిమానులు గ్రౌండ్‌లోకి చొచ్చుకుపోకుండా నిరోధించడానికి మొత్తం 20 రోప్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. 2. ఫ్యాన్స్ ఫైర్ అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ లియోనల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగిన […]

Top 20 News: పవర్ గ్రిడ్ యాజమాన్యంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్, బాధితులకు అండగా ఉంటాం..  ఎమ్మెల్యే సుజనా చౌదరి

Top 20 News: పవర్ గ్రిడ్ యాజమాన్యంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్, బాధితులకు అండగా ఉంటాం..  ఎమ్మెల్యే సుజనా చౌదరి

1. అంబేద్కర్‌కు నివాళులు డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ నిర్మాత సేవలను స్మరించుకున్నారు. 2. రిమాండ్‌కు తరలింపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్‌లో నాటు తుపాకులతో జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా […]

Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

1. కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కిరికిరిరెడ్డిగా మారారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ఫైరయ్యారు. కేటీఆర్ మాట్లాడే చిట్టీలను చూసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా..? అంటూ ప్రశ్నించారు. 2. అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ అక్రమాస్తుల […]

Top 20 News Today: పల్నాడు జిల్లాలో దారుణం.. తల్లీ, కొడుకుపై కత్తితో దాడి, చిన్నారిని తప్పించబోయి.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
Top 20 News Today: వాసంశెట్టి సుభాష్‌కు మాజీ మంత్రి బహిరంగ సవాల్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు బెదిరింపు
Top 20 News Today: వైఎస్ వివేకా కేసులో టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు, పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

Top 20 News Today: వైఎస్ వివేకా కేసులో టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు, పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

1.అభ్యంతరాలు వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌లో SIగా శంకర్‌ను నియమించడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని యలల్, బషీరాబాద్‌లో మునుపు SIగా పనిచేసిన శంకర్‌పై కేసుల్లో పక్షపాత నిర్ణయాలు తీసుకుంటాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాద భరితుడుగా పేరుగాంచిన Siని పెద్దెముల్‌లో నియమించటం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. 2. శివసాగర్ బీచ్‌లో అంత్యక్రియలు శ్రీకాకుళం జిల్లా బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు IED నిపుణుడు టెక్ శంకర్ అలియాస్ మెట్టూరి జోగారావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. నిన్న […]

Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి..,  ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి.., ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

1. అదుపులోకి మావోయిస్టులు ఎన్టీఆర్ జిల్లా పెనమలూరును కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. విజయవాడ చుట్టుపక్కల 25 మంది మావోయిస్టు సానుభూతిపరులున్నట్లు సమాచారం అందడంతో… ఆక్టోపస్ బృందాలు ఇంటింటిని తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టులు పెనమలూరలోని కొత్త ఆటోనగర్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టి.. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 2. మావోయిస్టు అగ్ర నేత హతం మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి […]

Top 20 News Today: తెలంగాణ స్పీకర్‌కు కోర్టు ధిక్కార నోటీసు, సైబర్ మోసంలో రూ. 32 కోట్లు పోగొట్టుకున్న మహిళ
Top 20 News Today: కారు ఢీ కొని కానిస్టేబుల్ మృతి.., సికింద్రాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ హల్‌చల్

Big Stories

×