BigTV English
Advertisement
Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కిడ్నాప్.. రూ.50లక్షలు డిమాండ్‌ .. చివరికి ఏమైందంటే?

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కిడ్నాప్.. రూ.50లక్షలు డిమాండ్‌ .. చివరికి ఏమైందంటే?

Hyderabad: రాయదుర్గం పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో కూకట్‌పల్లికి చెందిన సురేందర్ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కిడ్నాప్‌కి గురి అయ్యాడు. కిడ్నాపర్లు ఈ విషయాన్ని బాధితుడి భార్యకు ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్‌ చేసి తెలిపారు. సురేందర్‌ని విడుదల చేయాలంటే రూ.50 లక్షలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడి భార్య పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం సాయంత్రం కారులో వచ్చిన దుండగులు రాయదుర్గం కమిషనరేట్‌ కార్యాలయం పక్కనే ఉన్న కేర్‌ […]

Nara Bhuvaneshwari : విశాఖలో భువనేశ్వరి పర్యటన.. మృతుల కుటుంబాలకు భరోసా…
vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..
MLC Road Accident : రోడ్డు ప్రమాదానికి గురైన ఎమ్మెల్సీ కారు.. జానీ మాస్టర్ సహాయం..

MLC Road Accident : రోడ్డు ప్రమాదానికి గురైన ఎమ్మెల్సీ కారు.. జానీ మాస్టర్ సహాయం..

MLC Road Accident : ఏపీకి చెందిన టీచర్స్‌ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా మార్గం మధ్యలో దగదర్తి వద్ద కారు డివైడర్‌ను ఢీ కొట్టింది . ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రశేఖర్‌రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఎమ్మెల్సీని ఆసుపత్రికి తరలించారు. అదేమార్గంలో వెళ్తున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కారు ప్రమాదాన్ని గమనించి.. ఎమ్మెల్సీని నెల్లూరు అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. […]

Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి  నిజం గెలవాలి యాత్ర.. శ్రీకాకుళంలో ముగింపు..

Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర.. శ్రీకాకుళంలో ముగింపు..

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను యాత్రలో భాగంగా ఆమె పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది. బాధిత కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎచ్చెర్ల, ఆముదాలవలస నియోజకవర్గాల పరిధిలోని నిమ్మతొర్ల తాండ పంచాయతీ, పాత నిమ్మతొర్లాడ, దనాన్నపేట, బుర్జా మండలంలోని తోటవాడ, […]

CM Jagan Master Sketch : ఈస్ట్‌లో బూస్ట్.. జగన్ కీ డెసిషన్..|
Purandeswari : పొత్తులపై అధిష్టానికి వివరిస్తాం.. అధిష్టాన నిర్ణయమే పైనల్.. పురందేశ్వరి..
Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?

Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?

Chittoor : తల్లిదండ్రులు తమ పిల్లలకు కష్టం తెలియకుండా చదివిస్తారు. కానీ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురై ఆత్యహత్యలు చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీరంగరాజపురం మండలానికి చెందిన రసజ్ఞ (16) పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తోటి విద్యార్థులు కళాశాలకు వెళ్లగా హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది హుటాహుటిన […]

Peddireddy Ramachandra Reddy : కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం.. పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
Nara Bhuvaneswari : నిజం గెలవాలి యాత్ర.. మృతుల కుటుంబాలకు భువనేశ్వరి ఓదార్పు..
BIG Shocks to YCP : ఎన్నికల ముందు వైసీపీకి వరుస షాక్ లు.. టీడీపీలోకి భారీగా వలసలు..
Free Journey : మహిళలకు ఉచిత ప్రయాణం.. వైసీపీ కసరత్తు..
Nara Bhuvaneswari : కార్యకర్త కుటుంబానికి పరామర్శ..  రూ.3 లక్షల ఆర్థికసాయం..
Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

AP BJP : ఏపీపై బీజేపీ ఫోకస్.. రేపు పొత్తులపై క్లారిటీ..

Big Stories

×