E-Paper
Advertisement
AP–Telangana Politics: బాబుని టార్గెట్ చేస్తున్న మాజీ సీఎంలు

AP–Telangana Politics: బాబుని టార్గెట్ చేస్తున్న మాజీ సీఎంలు

AP–Telangana Politics: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టార్గెట్‌గా కేసీఆర్, జగన్ వ్యూహాలు పన్నుతున్నారా? రాజకీయంగా మరోసారి చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు రెండు రాష్ట్రా ప్రతిపక్ష నేతల యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారా? ఇప్పటికే ఏపీలో ప్రజా సమస్యలపై పోరుబాటు పట్టిన జగన్ నానా హడావుడి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ కూడా చంద్రబాబు పేరు మర్చిపోలేక పోతున్నారు.కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేయడంతో పాటు…చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నన్నారు కేసీఆర్…ఇద్దరు ప్రతిపక్ష నేతల టార్గెట్‌ చంద్రబాబే […]

Chandrababu Naidu: ఏపీని గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తాం.. నిధలివ్వండి: కేంద్రమంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

Chandrababu Naidu: ఏపీని గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తాం.. నిధలివ్వండి: కేంద్రమంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, అభివృద్ధి ప్రణాళికలను వివరించిన సీఎం.. ‘పూర్వోదయ’, ‘సాస్కీ’ (SASCI) పథకాల ద్వారా రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, గోదావరి జలాలను కరువు ప్రాంతాలకు మళ్లించే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రాబోయే బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని […]

Chandrababu Naidu: జల్ జీవన్ మిషన్‌కు రూ.1,000 కోట్లు ఇవ్వండి.. పోలవరం పనులకు అనుమతులివ్వండి: చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Chandrababu Naidu: ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘బిజినెస్‌ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినమ్రంగా స్పందించారు. సాధారణంగా తాను అవార్డులు స్వీకరించనని, గతంలో విదేశీ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు. అయితే, ఈ అవార్డు వెనుక తన సహచరులు, అధికారులు, కలెక్టర్ల కృషి ఎంతో ఉందని, అందుకే ఈ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో […]

Bhumana Karunakar Reddy: ఒబెరాయ్ కోసం టీటీడీ భూములు ధారాదత్తం: చంద్రబాబుపై భూమన తీవ్ర ఆరోపణలు
Nara Lokesh : చంద్రబాబు కాదు.. నారా లోకేశే వారి టార్గెట్!
Nellore Politics: మేయర్ కుర్చీ ఫైట్.. నెల్లూరు హైడ్రామా!
TDP vs YSRCP: ఫ్లైట్‌ జర్నీపై ఫైట్
CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అరటి, పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమలో దాదాపు 40 వేల హెక్టార్లలో సాగవుతున్న అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక మార్కెట్లతో పాటు […]

Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో కళాశాల విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం 3గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల […]

PM Kisan Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు
Ramoji Awards: రామోజీరావు 40 ఏళ్లలో ఒక్క ఫేవర్ అడగలేదు.. రామోజీ అవార్డ్స్ 2025లోచంద్ర‌బాబు ప్రసంగం
YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు..  మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు
CM Chandrababu: ఏపీలో హిందుజా భారీ పెట్టుబడులు.. రూ. 20,000 కోట్లతో కీలక ఒప్పందం!
AP Politics: గీత దాటితే సస్పెండ్.. తిరువూరు పంచాయితీపై చంద్రబాబు సీరియస్

AP Politics: గీత దాటితే సస్పెండ్.. తిరువూరు పంచాయితీపై చంద్రబాబు సీరియస్

AP Politics: తిరువూరు పంచాయితీపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలతో అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు , ఎంపీ కేశినేని చిన్నిగొడవపై సీరియస్ అయ్యారు. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఇమేజ్‌తో గెలిచామనుకుంటున్నారని.. అలా అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్లిపోవచ్చన్నారు. అలాంటివాళ్లు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే సత్తా ఏంటో తెలిసేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం. తొందరపడి కొంతమందికి టికెట్లు ఇచ్చానేమో అని నేతల వద్ద […]

Big Stories

Advertisement
×