BigTV English
Revanth Reddy fires on KCR: కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు..? సీఎం రేవంత్ నిలదీత!
CM Revanth Reddy: కృష్ణా జలాల అంశంపై కేసీఆర్‌ను నిలదీద్దాం.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచన
KCR Absent for Budget Assembly Session: బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా.. ప్రతిపక్ష నాయకుడికి ఇది తగునా?
CM Revanth Reddy Tweet: ‘నాడు కుటుంబ పద్దు.. నేడు ప్రజల పద్దు..’ బడ్జెట్ పై రేవంత్ రెడ్డి ట్వీట్
TS Assembly: అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా.. కాంగ్రెస్ నేతల విమర్శలు..
CM Revanth Reddy: కేసీఆర్ ఔట్ డేటెడ్ మెడిసిన్.. గులాబీ బాస్‌ తీరుపై సీఎం రేవంత్ ఫైర్..
Minister Uttam Kumar Reddy Comments on KCR : సారీ చెప్పు..సభ పెట్టుకో..
KCR Visits Telangana Bhavan : పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్.. ఫిబ్రవరి 13న నల్లగొండలో సభ..
Komatireddy Venkat Reddy :  దుబాయ్ పారిపోవచ్చనే అది రద్దు చేసుకోలేదు.. కేసీఆర్‌పై మంత్రి ఫైర్..
KCR : రేపు అసెంబ్లీకి రానున్న కేసీఆర్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం..
Telangana Politics : సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం.. హరీశ్ రావు..?
Somesh Kumar : నిబంధనలను తొక్కి పెట్టి.. భార్య పేరుతో 25 ఎకరాలు కొనుగోలు..

Somesh Kumar : నిబంధనలను తొక్కి పెట్టి.. భార్య పేరుతో 25 ఎకరాలు కొనుగోలు..

Somesh Kumar : అందినకాడికి దోచుకోవడం. భూములను కొల్లగొట్టడం. ఆస్తుల కూడబెట్టుకోవడం. ఇదీ బీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు సాగించిన దందా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాట అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి బండారం బయటపడింది. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సోమేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ శివారులో […]

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !
CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌ స్థాయి కన్వీనర్ల(Booth Level Agents) సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి.. రాహుల్‌ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామన్నారు. అధికారం చేపట్టి 50 రోజులు కాకుండానే హామీలు అమలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. […]

Medak BRS MLA’s : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీ మారడంపై ఆ నలుగురు క్లారిటీ..

Big Stories

×