E-Paper
Advertisement
Top 20 News: కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్, ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై తీవ్ర విమర్శలు
Top 20 News: GHMCలో కర్పొరేషన్లు ఏర్పాటు.. రంగం సిద్ధం, వికారాబాద్ జిల్లాలో దొంగల హల్‌చల్
Top 20 News: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మాజీ సీఎం పై ఎమ్మెల్యే కన్నా ఫైర్
Top 20 News: న్యూ ఇయర్ వేడుకలపై సీపీ సజ్జనార్ ఆంక్షలు, విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టివేత
Top 20 News: ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు గుడి.. ఎమ్మెల్యే ప్రకటన, ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోతికి అంత్యక్రియలు

Top 20 News: ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు గుడి.. ఎమ్మెల్యే ప్రకటన, ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోతికి అంత్యక్రియలు

1. మంత్రి సీతక్క ఆదేశాలు మేడారం మహాజాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. జాతరలో భాగంగా భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ అని అన్నారు. ఈ సందర్భంగా సీతక్క.. గట్టమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 2. ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు గుడి.. ఎమ్మెల్యే ప్రకటన మార్కాపురం జిల్లా ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీరు […]

Top 20 News: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఫైర్ , రవీంద్ర భారతిలో ముదిరాజ్ సర్పంచుల సన్మానం..
Top 20 News: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని పై టీచర్ లైంగిక దాడి, పెమ్మసాని చంద్రశేఖర్ పై అంబటి ఫైర్, సంక్రాంతి పండగకి ప్రత్యేక రైళ్లు

Top 20 News: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని పై టీచర్ లైంగిక దాడి, పెమ్మసాని చంద్రశేఖర్ పై అంబటి ఫైర్, సంక్రాంతి పండగకి ప్రత్యేక రైళ్లు

1. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కీలక చర్యలు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. 2. జాగ్రత్తలు వహిస్తాం.. మంత్రి స్పష్టం విజయవాడ దుర్గగుడిలో విద్యుత్ నిలిచిపోయిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల […]

Top 20 News: గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత, భాగ్యనగరంలో జింక మాంసం కలకలం

Top 20 News: గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత, భాగ్యనగరంలో జింక మాంసం కలకలం

1. మంత్రి హామీ అక్రిడిటేషన్, మీడియా కార్డుల మధ్య తేడా లేదని, రెండింటికీ సమాన ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డెస్క్ జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని, త్వరలోనే జీవో 252లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం జర్నలిస్ట్ సంఘాలతో సమావేశమై, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2. భాగ్యనగరంలో జింక మాంసం కలకలం హైదరాబాద్ శివారులో వన్యప్రాణుల అక్రమ రవాణా దందా వెలుగుచూసింది. అత్తాపూర్ పరిధిలోని సులేమాన్ […]

Top 20 News: రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి, కారు, లారీ ఢీకొని.. స్పాట్లోనే నలుగురు

Top 20 News: రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి, కారు, లారీ ఢీకొని.. స్పాట్లోనే నలుగురు

1. సీఎం దిశానిదర్దేశం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. నీటి వాటాల అంశంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. 2. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు పీఆర్సీ, ఓపీఎస్, పెండింగ్‌ డీఏలు […]

Top 20 News: తెలంగాణ అసెంబ్లీలో అరుదైన దృశ్యం, బీఆర్ఎస్ పై ఉత్తమ కుమార్ రెడ్డి ఫైర్
Top 20 News: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విమర్శలు, రిజర్వాయర్‌ని వ్యతిరేకిస్తూ.. గ్రామస్తుల నిరాహారదీక్ష
Top 20 News: కొంపముంచిన కోతులు.. చెరువులోకి దూసుకెళ్లిన ఆటో, జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతు బలి.. సీన్ కట్ చేస్తే..
Top 20 News: కైలాసగిరిపై తప్పిన పెను ప్రమాదం.., మావోయిస్టులకు వ్యతిరేకంగా.. రోడ్డుపై నిరసన
Top 20 News: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కిలాడీ లేడీ మోసం, పోలీసులమంటూ.. రూ. 3 కోట్లు డిమాండ్
Top 20 News: కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్, సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి, పల్నాడు జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్

Top 20 News: కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్, సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి, పల్నాడు జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్

1. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే నెలలో 2,163 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందజేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. 2. కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్ కూకట్‌పల్లిలో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. KPHB కాలనీలో హాస్టల్‌ ఓనర్ల ఓవరాక్షన్‌ […]

Big Stories

×