BigTV English
Advertisement
GOVERNOR : గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. ఆ విషయంపై క్లారిటీ..!
Thamilasai : రాజ్ భవన్ Vs ప్రగతి భవన్..మరోసారి అగ్గిరాజేసిన ప్రోటోకాల్ వివాదం..

Thamilasai : రాజ్ భవన్ Vs ప్రగతి భవన్..మరోసారి అగ్గిరాజేసిన ప్రోటోకాల్ వివాదం..

Thamilasai : తెలంగాణలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య మరోసారి ప్రోటోకాల్ వివాదం రేగింది. గవర్నర్ తమిళిసై సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామి దర్శనం కోసం వెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర ఉన్నతాధికారులెవరూ హాజరుకాకపోవడం మరోసారి వివాదానికి దారి తీసింది. గవర్నర్ ప్రోటోకాల్ అంశం చర్చనీయాంశంగా మారింది. మల్లికార్జునస్వామి దర్శనం తర్వాత తమిళిసై మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ వివాదంపై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కొమురవెల్లికి రైల్వే స్టేషన్ […]

Hyderabad Traffic New Rule: హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే..
Ed it raids : మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు.. గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు

Ed it raids : మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు.. గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు

Ed it Raids : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నారు. మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లోని ఇంటితోపాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్‌, కమాన్‌ ప్రాంతంలోని మహవీర్‌, ఎస్వీఆర్‌ గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో […]

Modi telangana tour: మోదీ తెలంగాణ టూర్ పై హైటెన్షన్.. అడ్డుకుంటామని వివిధ పక్షాల హెచ్చరిక

Modi telangana tour: మోదీ తెలంగాణ టూర్ పై హైటెన్షన్.. అడ్డుకుంటామని వివిధ పక్షాల హెచ్చరిక

Modi telangana tour: టీఆర్ఎస్ ఆగ్రహంప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్‌ ఉత్కంఠ రేపుతోంది. మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. రామగుండం పర్యటనకు సీఎం కేసీఆర్‌ను నామమాత్రంగానే ఆహ్వానించారని టీఆర్ఎస్ ఆరోపించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ ఆహ్వానంలో ప్రొటోకాల్‌ పాటించకుండా ప్రజలను అవమానించారని పేర్కొంటూ గులాబీ పార్టీ ట్వీట్‌ చేసింది. ప్రధాని మోదీ తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? అంటూ టీఆర్‌ఎస్‌ మరో ట్వీట్‌ […]

Ap bifurcation act: ఏపీ విభజన సమస్యల పరిష్కారానికి దారేది?
TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..
Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో కీలక తీర్పు .. IAS‌ శ్రీలక్ష్మిపై అభియోగాలు కొట్టివేత

Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో కీలక తీర్పు .. IAS‌ శ్రీలక్ష్మిపై అభియోగాలు కొట్టివేత

Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుఇచ్చింది. ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు.ఆ సమయంలో ఓబులాపురం మైనింగ్‌ కంపెనీకి అనంతపురం జిల్లాలో గనుల కేటాయించారు.దీనికి సంబంధించిన జీవో, నోటిఫికేషన్‌ అమలు విషయంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ […]

Ktr : ఆ సమస్యను  వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌లో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై కేటీఆర్‌ తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. విద్యార్థుల ఆందోళనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని […]

TELANGANA BYPOLLS: 5 ఉపఎన్నికలు..3 విజయాలు, 2 పరాజయాలు..
Munugodu by Election : 11,666 ఫ్యాన్సీ మెజార్టీ… మునుగోడులో గులాబీ గెలుపు..
REVANTHREDDY : దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి
MUNUGODU BYPOLL: మునుగోడు ఫలితం ఆలస్యంపై బీజేపీ ఆగ్రహం.. సీఈవో తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపణ
MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను ఉపాధ్యాయుడు విహారయాత్రకు తీసుకెళ్లారు. విద్యార్థులు ఈత కొట్టేందుకు ఎర్రగుంట చెరువులో దిగారు. చెరువు లోతుగా ఉండటంతో విద్యార్థులు మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా మునిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హైదరాబాద్ కాచిగూడలోని నెహ్రూనగర్‌ కు […]

Telangana Politics : స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా?: బీజేపీ

Big Stories

×