E-Paper
Advertisement
సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!

సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!

Revanth Reddy: సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. రాష్ట్రంలో కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు ఈ సందర్భంగా సీఎంకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావు, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రం […]

కేంద్ర వైఫల్యాలపై కాంగ్రెస్ నిప్పులు.. జగిత్యాలలో కాంగ్రెస్ నేతల భారీ నిరసన

కేంద్ర వైఫల్యాలపై కాంగ్రెస్ నిప్పులు.. జగిత్యాలలో కాంగ్రెస్ నేతల భారీ నిరసన

Congress Protest: జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గళమెత్తారు. వరి, మక్కల కొనుగోళ్లలో కేంద్రం అవలంబిస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ.. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్యర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్ మైదానం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలతో కలిసి భారీ పాదయాత్ర […]

రైతు కష్టానికి కోమటిరెడ్డి భరోసా.. చౌటుప్పల్‌లో వరి ధాన్యం నిల్వకు భారీ ప్రైవేట్ గోదాం!
తెలంగాణలో నిప్పుల కుంపటిలా ఎండలు.. ఒక్క రోజులోనే 42 మంది మృతి..!
అధికారంలోకి వస్తే.. హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు.. కేటీఆర్ కీలక హామీ!
రైతు డిస్కం అంటే రైతుల పాలిట మరణశాసనమే: నిరంజన్ రెడ్డి ఫైర్!
Women Empowerment: తెలంగాణలో నేటి నుంచి మహిళా వారోత్సవాలు
Fuel Prices: బిగ్ బ్రేకింగ్.. నాలుగోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
రైతు ఘోష నెపమా.. పార్టీలో గ్రూపు తగాదాలు తీర్చే స్కెచ్చా.. నేటి నుండి బీజీపీ పర్యటనలు

రైతు ఘోష నెపమా.. పార్టీలో గ్రూపు తగాదాలు తీర్చే స్కెచ్చా.. నేటి నుండి బీజీపీ పర్యటనలు

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మైలేజ్ పెంచుకునేందుకు, అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ అత్యంత వ్యూహాత్మకమైన అడుగు వేసింది. ‘రైతు ఘోష.. బీజేపీ భరోసా’ పేరిట నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ పొలిటికల్ యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు సమస్యలపై పోరుబాటకు సిద్ధమైంది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని […]

రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?

రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?

Government Reforms: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటం, మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక పథకాల అమలు గడువు సమీపిస్తుండటంతో జూన్ నెల నుంచి సర్కార్ యంత్రాంగం పరుగు పెట్టనుంది. పరిపాలనలో వేగం పెంచడంతో పాటు, ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరూ బిజీ బిజీ కానున్నారు. విద్యాశాఖలో మార్పులు, సరికొత్త స్కీమ్స్ లైనప్, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను […]

సీఎం రేవంత్ రెడ్డికి.. రాంచందర్ రావు బహిరంగ లేఖ..!
అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి.. నలుగురు నిందితులు అరెస్ట్

అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి.. నలుగురు నిందితులు అరెస్ట్

Advocate Murder: స్వేచ్ఛ బ్యూరో: సంచలనం సృష్టించిన అడ్వకేట్​ హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ప్రధాన నిందితుడు కవాడీగూడకు చెందిన వినయ్​ అని దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. మాసాబ్​ ట్యాంక్​ ప్రాంతంలో నివాసముంటున్న న్యాయవాది ఖాజా మొయినుద్దీన్​ ను శనివారం దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. నలుగురు వ్యక్తులు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా సీసీ కెమెరాల ఫుటేజీతో నిర్ధారణ అయ్యింది. పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు లభించిన […]

మళ్లీ సెంటిమెంట్‌‌తో గెలవాలనుకుంటున్నావా కేటీఆర్.. బీజేపీ గట్టి కౌంటర్..!
పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి

పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి

Palamuru Project: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు ప్రాజెక్టు పేరు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ ఇచ్చిన మాట తప్పి పాలమూరు ప్రజలను మోసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అయితే, పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడన్నారు. పాలమూరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కలను సాకారం చేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై తీవ్ర వ్యాఖ్యలు పాలమూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ […]

Big Stories

×