E-Paper
Telangana Private Schools: మార్కెట్ లో అనుమతి లేని విద్యాసంస్థలు.. డిజిటల్ మాయ అడ్మిషన్ల కోసం అడ్డదారులు!

Telangana Private Schools: మార్కెట్ లో అనుమతి లేని విద్యాసంస్థలు.. డిజిటల్ మాయ అడ్మిషన్ల కోసం అడ్డదారులు!

Advertisement Telangana Private Schools: చదువు భావితరాలకు మనం ఇచ్చే తరగని ఆస్తి.  అలాంటి చదువుపేరు చెప్పి కోట్లు దండుకుంటూ, ఫీజులు ఎంతైనా పర్వాలేదు మంచి విద్య అందించాలన్న తల్లిదండ్రుల ఆశలను పెట్టుబడిగా చేసుకుని కొందరు కేటుగాళ్లు దగా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే, నిబంధనలు పాటించకుండా కొందరు సంస్థలు మసిపూసి మాయ చేస్తున్నట్లు సమాచారం. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి  భారీ భవనాలు, డిజిటల్ ప్రదర్శనలు, గణాంకాలు చూపిస్తూ […]

Telangana BJP: హంగ్ మున్సిపాలిటీలపై బీజేపీ గట్టి ఫోకస్.. చైర్మన్ పీఠం కోసం హీటెక్కిన రాజకీయం

Telangana BJP: హంగ్ మున్సిపాలిటీలపై బీజేపీ గట్టి ఫోకస్.. చైర్మన్ పీఠం కోసం హీటెక్కిన రాజకీయం

Advertisement Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ రాని ‘హంగ్’ మున్సిపాలిటీల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అక్కడ స్వతంత్రులు, ఇతర పార్టీల కౌన్సిలర్లు కీలకంగా మారారు. ఈక్రమంలో.. కనీసం 8 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. […]

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు

Minister Vakiti Srihari: దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలి : మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి సూచనలు

Advertisement Minister Vakiti Srihari:  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున భగవాన్ పరమేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సుఖశాంతులు, సమృద్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉపవాసం, జాగరణ, భక్తి భావంతో శివారాధన చేయడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం […]

Minister Ponguleti: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.. ఎక్కడంటే..?

Minister Ponguleti: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.. ఎక్కడంటే..?

Advertisement Minister Ponguleti: స్వేఛ్చ బ్యూరో: మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు ఖమ్మం, బ్యూరో స్వేచ్ఛ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. మంత్రి పొంగులేటి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి మంత్రి […]

Jangaon Municipality: జ‌న‌గామ మున్సిపాలిటీలో హంగ్.. బేర సారాలతో క్యాంపులు అల్లకల్లోలం
Revanth Reddy: భూమి ఇవ్వలేకపోవచ్చు కానీ.. మిమ్మల్ని ఐఏఎస్, ఐపీఎస్లుగా చేసే బాధ్యత నాది..  సీఎం రేవంత్ రెడ్డి భరోసా

Revanth Reddy: భూమి ఇవ్వలేకపోవచ్చు కానీ.. మిమ్మల్ని ఐఏఎస్, ఐపీఎస్లుగా చేసే బాధ్యత నాది.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

Advertisement Revanth Reddy: శాంతి మార్గంలో నడవాలని ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు సేవాలాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. బంజారాహిల్స్ లో నిర్వ‌హించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో లంబాడీల పాత్ర మరువలేనిదని, తన రాజకీయ ప్రస్థానంలో కూడా గిరిజనుల ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. 2006లో వైఎస్సార్ హవా కొనసాగుతున్న తరుణంలో కూడా జెడ్పీటీసీగా […]

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Advertisement Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, రాష్ట్ర ఆదాయ వనరులు పెరగాలని, […]

BRS Party: అర్బన్ ప్రాంతాల్లో బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కొంపముంచిన కీలక నేతలు..?

BRS Party: అర్బన్ ప్రాంతాల్లో బెడిసికొట్టిన బీఆర్ఎస్ వ్యూహం.. కొంపముంచిన కీలక నేతలు..?

Advertisement BRS Party: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు గులాబీ కేడర్ లో నిరాశ మిగిల్చింది. మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని పార్టీలో జోష్ నింపుతుందనుకున్నప్పటికీ సాధించలేకపోయింది. కేవలం 17 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించామని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఓటింగ్ శాతం సైతం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని పేర్కొన్నప్పటికీ ఆ స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పటికే నిరాశలో ఉన్న కేడర్‌ను మరింత నైరాశ్యంలోకి నెట్టింది. సగం స్థానాలకే […]

Hyderabad Traffic Police: హైదరాబాద్‌లో లైసెన్స్ లేని డ్రైవర్లపై పోలీసుల ఉక్కుపాదం.. మార్చి 1 నుండి ప్రత్యేక తనిఖీలు
Urea Booking: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక యూరియా కొనుగోలు చేసిన జిల్లా ఇదే..?
TG Village Roads: రోడ్లులేక పల్లెల్లో అల్లాడుతున్న ప్రజలు.. అధ్వానంగా మారిన పీఆర్ రహదారులు
Karimnagar Mayor Election: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న.. మెజారిటీ లేకున్నా మేయర్ ఎలా అవుతారు?

Karimnagar Mayor Election: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న.. మెజారిటీ లేకున్నా మేయర్ ఎలా అవుతారు?

Advertisement Karimnagar Mayor Election: కరీంనగర్ మేయర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రస్తావిస్తూ, అక్కడ తమకు సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో మేయర్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఎంపీ అరవింద్ స్వయంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అయితే, కరీంనగర్ విషయంలో మాత్రం బీజేపీ విభిన్నంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కరీంనగర్‌లో స్పష్టమైన మెజారిటీ లేకపోయినప్పటికీ, తామే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని బండి సంజయ్ చెప్పడం […]

Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Advertisement Alampur Temple: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవదిగా, తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తుంగభద్ర నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ, శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతున్న ఈ ‘దక్షిణ కాశీ’లో ప్రతి అడుగునా శివనామస్మరణ మారుమోగుతోంది. మహాశివరాత్రి […]

Nalgonda District: ఉత్కంఠగా మిర్యాలగూడ చైర్మన్ ఎన్నిక.. కీలక నేతల గుండెల్లో గుబులు

Big Stories

×