E-Paper
Musi River Project: మూసీ ప్రక్షాళనకు మొట్టమొదటి భూసేకరణ ఈ జిల్లా నుంచే ప్రారంభం
Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి రాఘవేందర్ రెడ్డి కన్నుమూత.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
FSL Fire Accident: ఫోరెన్సిక్​ ల్యాబ్ ప్రమాదంపై విచారణ షురూ.. వెలుగులోకి కీలక విషయాలు..?

FSL Fire Accident: ఫోరెన్సిక్​ ల్యాబ్ ప్రమాదంపై విచారణ షురూ.. వెలుగులోకి కీలక విషయాలు..?

Advertisement FSL Fire Accident: స్వేఛ్చ బ్యూరో: రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోరెన్సిక్​ సైన్స్​ లేబోరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​) అగ్నిప్రమాదంపై దర్యాప్తు మొదలయ్యింది. సెంట్రల్​ ఫోరెన్సిక్​ లేబోరేటరీ నుంచి వచ్చిన నిపుణులు డేటా రిట్రైవ్​ చేసే ప్రయత్నాలు ప్రారంభించగా నాగ్ పూర్​ నుంచి వచ్చిన నేషనల్​ ఫైర్​ సర్వీసెస్​ కాలేజీ నుంచి వచ్చిన ఛీఫ్​ ఇన్వెస్టిగేటర అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నది నిర్ధారించటానికి విచారణ చేస్తున్నారు. జరిగింది ప్రమాదమా?.. మరేదైనా కారణం ఉందా? అన్నది నిగ్గు తేల్చే పని ప్రారంభించారు. […]

GHMC: ఇకపై మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Bomb Threat: హై అలర్ట్! శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు కలకలం.. గల్ఫ్ ఎయిర్ విమానానికి బెదిరింపు
Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడి!

Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడి!

Advertisement Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించినట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ వైపే మెజార్టీ ప్రజలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ తన ఎగ్జిట్ పోల్ సర్వేలో తేల్చి చెప్పింది.ఓవరల్ గా దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు వివరించారు. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగించగా, కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ […]

Municipal Polling: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్​.. ఇబ్రహీంపట్నంలో దొంగ ఓట్ల కలకలం!

Municipal Polling: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్​.. ఇబ్రహీంపట్నంలో దొంగ ఓట్ల కలకలం!

Advertisement Municipal Polling: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డిలోని 6, మేడ్చల్లోని 3, వికారాబాద్​లోని 4 మున్సిపాలిటీలో జరిగిన పొలింగ్ విధానంపై ఎప్పటికిప్పుడు జిల్లా కలెక్టర్, ఆయా పరిధిలోని పోలీసు అధికారులు పర్యవేక్షించారు. సమస్యత్మాక ప్రాంతాలను పోలీస్​ కమీషనర్లు పర్యటించి స్ధానికులను పరిస్థితులపై ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో నా ఓటు వేశారని బాధితురాలు బహిరంగంగా వెల్లడించారు. 83.99 శాతం […]

Municipal Elections: మున్సిపల్ పోరు.. జోరుగా పోలింగ్.. 73.01 శాతంగా నమోదు

Municipal Elections: మున్సిపల్ పోరు.. జోరుగా పోలింగ్.. 73.01 శాతంగా నమోదు

Advertisement తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మున్సిపాలిటీల్లోనే ఓటింగ్ శాతం అధికంగా ఉండటం విశేషం. వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును భారీగా వినియోగించుకున్నారు. ఇక్కడ అత్యధికంగా 75.88 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు, కార్పొరేషన్ల […]

Gadwal News: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోరు.. ఐజలో అత్యధికంగా 84.69 శాతం పోలింగ్ నమోదు!
Drug Bust: ఒడిశా పెడ్లర్ల అరెస్ట్.. 70కిలోల గంజాయి సీజ్!
Scooty Driving Risks: స్కూటీ డ్రైవర్లు తస్మాత్ జాగ్రత్త.. పిల్లల భద్రతపై ఐపీఎస్ అధికారి స‌జ్జ‌నార్ పోస్ట్
Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్.. కేసు నమోదుకు ఆదేశం, ధీటుగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే

Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్.. కేసు నమోదుకు ఆదేశం, ధీటుగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే

Advertisement తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చుట్టూ రాజకీయ సెగలు ముసురుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడిన ఎస్‌ఈసీ, తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీని ఆదేశించింది. అసలేం జరిగిందంటే…? […]

Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Advertisement Damodar Raja Narasimha:  రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీలు కాంగ్రేస్‌ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha)ధీమా వ్యక్తం చేసారు. జోగిపేటలోని మార్కెట్‌ గంజ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. జోగిపేట మున్సిపాలిటీని కాంగ్రేస్‌ దక్కించుకుంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పాలనతోనే మంచి ఫలితాలను సాధించుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజలు అనుకూలంగా ఓటు వేసారన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా […]

KTR Allegations: ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం’.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

KTR Allegations: ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం’.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

Advertisement KTR Allegations: ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యకాండకు దిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఎక్స్ వేదికగా గురువారం ఫైర్ అయ్యారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్నదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. అడుగడుగునా అధికార దుర్వినియోగం ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో […]

Big Stories

×