E-Paper
Advertisement
Hyderabad Water Board: జల సంరక్షణలో అందరూ భాగస్వాములవ్వాలి.. బస్తీ బాటలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
Seethakka: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది : మంత్రి సీతక్క

Seethakka: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది : మంత్రి సీతక్క

Seethakka:  తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు మేము అనేక ప్రతిపాదనలు కేంద్రానికి పంపాము అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ పై రాష్ట్రాల మంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో సీతక్క పాల్గొని మాట్లాడుతూ.. సురక్షితమైన తాగునీరు లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థిరీకరించడం, దీర్ఘకాలం కొనసాగించేలా […]

LPG Supply: వంటగ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి రాష్ట్ర స్థాయి కమిటీ, ఎల్పీజీ సరఫరాపై నిరంతర నిఘా

LPG Supply: వంటగ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి రాష్ట్ర స్థాయి కమిటీ, ఎల్పీజీ సరఫరాపై నిరంతర నిఘా

ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయిల్ దేశాల మద్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో వంట గ్యాస్‌కు సంబంధించి అక్కడక్కడ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాల వల్ల గ్యాస్ కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ […]

Gadwal News: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం డబ్బు డిమాండ్..  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
TG Budget Session: 3 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు.. అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు
Cyber Simba: వాట్సాప్ గ్రూపుల్లో కేవలం గుడ్ మార్నింగ్ మెసేజ్‌లే కాదు.. సైబర్ అవగాహన పెంచండి: సీపీ సజ్జనార్
Hyderabad New Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్.. రూ.1600 కోట్లతో మరో  కొత్త ఫ్లైఓవర్
Gas Shortage: మెదక్ ఉమ్మడి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ కడుతున్న జనాలు
Gas Shortage: గ్యాస్ కొరతపై యువజన కాంగ్రెస్ వినూత్న నిరసన
KTR Letter Amit Shah: దివాలా కంపెనీకి రూ. 2,500 కోట్ల పనులు.. అమిత్ షాకు కేటీఆర్ సంచలన లేఖ
Nizamabad Road Accident:  నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి

Nizamabad Road Accident: నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి

Nizamabad Road Accident: నిజామాబాద్ స్వేచ్ఛ, బ్యూరో,  జాతీయ రహదారి 44పై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలో ట్రావెల్స్​ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం గన్నారం శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తుండగా […]

Sandeep Goud: శామీర్‌పేటలో ఘనంగా కాంగ్రెస్ నేత నక్క సందీప్ గౌడ్ జన్మదిన వేడుకలు
SSC Exams: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. ఐదు నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ
HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జే. దొర కన్నుమూత..

Big Stories

Advertisement
×