E-Paper
Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Advertisement Phone Tapping: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ అంశంపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం గత ప్రభుత్వానికే పరిమితం కాలేదని, ప్రస్తుత పాలనలో కూడా ఇది ఇంకా కొనసాగుతుండటం విస్మయానికి గురిచేస్తోందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇతరుల వ్యక్తిగత సంభాషణలను వింటున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు. […]

Vakiti Srihari: మహదేవప్ప మృతిపై మంత్రి శ్రీహరి దిగ్భ్రాంతి.. నిజం నిప్పులాంటిది.. విచారణకు సిద్ధం!
Sama Rammohan Reddy: బీజేపీ నేతల ఒత్తిడి వల్లే మహాదేవప్ప ఆత్మహత్య: సామ రామ్మోహన్ రెడ్డి
Cm revanth : తెలంగాణకు పాకిన కల్తీ నెయ్యి అంశం.. ఇచ్చి పడేసిన సీఎం!
BJP : బీజేపీ గెలవాలంటే ఎంఐఎం ఉండాల్సిందేనా?
Earth Tremors: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు కలకలం.. భయంతో జనం పరుగులు
BRS : బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనా? ఇది చూడండి!
Kavitha Demands: త్వరలో బడ్జెట్ సమావేశాలు.. సీఎం రేవంత్‌కు కవిత సవాల్.. మా డిమాండ్లు నెరవేర్చకపోతే..!
GHMC: బల్దియా చిట్ట చివరి స్టాండింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన అంశాలివే..?

GHMC: బల్దియా చిట్ట చివరి స్టాండింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన అంశాలివే..?

Advertisement GHGMC: స్వేఛ్చ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరాభివృద్ది, పౌర, అత్యవసర సేవల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం సోమవారం జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో ముగిసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో అజెండాలోని ప్రతిపాదనలకు, 11 అదనపు ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. చివరి సమావేశం కావటంతో కమిషనర్ కర్ణన్(RV Karnana) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Meya Gadwal Vijaya Laxmi)ని సన్మానించారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితోనే […]

Hyderabad: క్షణికానందం – జీవితాంతం విషాదం.. బైక్ స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి- వీసీ సజ్జనార్‌
Training Program: రాష్ట్రంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

Training Program: రాష్ట్రంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

Advertisement Training Program: సర్పంచులు, వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్​ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నది. మార్చి 31లోగా కంప్లీట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ట్రైనింగ్ ఇచ్చే అధికారులకు (ట్రైనర్స్) ముందుగా రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీలో తరగతులు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎంవీ శైలేష్ హాజరై దిశానిర్దేశం చేశారు. 2018 పంచాయతీరాజ్ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. గ్రామాల్లో పాలన పారదర్శకంగా సాగాలన్నా, నిధుల వినియోగం సక్రమంగా ఉండాలన్నా చట్టంలోని […]

PJTSAU Convocation: వ్యవసాయ కూలీల పిల్లలకు యూజీ కోర్సుల్లో 15 శాతం సీట్లు: అల్దాస్ జానయ్య
Hydra operation: హైడ్రా మెరుపు దాడి: రూ. 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కోరల నుంచి విముక్తి
JICA Loan Project: అటవీ శాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం

Big Stories

×