BigTV English
Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం

Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం

Telangana: గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. మశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై చర్చించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చించారు. దళితులను కించపరిచారని ఆయనపై ఫిర్యాదు చేశారు గజ్వేల్ దళిత నేతలు. దీనిపై చర్చించిన కమిటీ..నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చింది. వారంలోగా వివరణ ఇవ్వాలని నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. గజ్వేల్‌లో.. పార్టీ వ్యతిరేక […]

Honey Trap: హనీట్రాప్‌లో యోగా గురువు.. ఇద్దరు మహిళలతో వల, చివరకు ఏమైంది?
GHMC Rules: రోడ్డుపై చెత్త వేస్తే జైలు శిక్ష..హైదరాబాద్ వాసులకు GHMC అలర్ట్
Be Alert: హైదరాబాద్‌లో శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు
Telangana Politics: స్పీకర్ వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్‌కు మరోసారి వరద ఉధృతి.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల
CM Progress Report: రేవంత్ మార్క్.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు ఇవే..!
AP-Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో అలర్ట్, పిడుగులు పడే అవకాశం
Telangana Jobs Investments: తెలంగాణలో భారీ పెట్టుబడులు.. రాష్ట్రంలో ఎల్‌ఈడీ తయారీ యూనిట్.. 6000 ఉద్యోగాలు!

Telangana Jobs Investments: తెలంగాణలో భారీ పెట్టుబడులు.. రాష్ట్రంలో ఎల్‌ఈడీ తయారీ యూనిట్.. 6000 ఉద్యోగాలు!

Telangana Jobs Investments| ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. పిక్సియమ్ డిస్‌ప్లే టెక్నాలజీస్ కంపెనీ రాష్ట్రంలో కొత్త ఫ్యాక్టరీ స్థాపించనుంది. ఈ పరిశ్రమ రాష్ట్ర టెక్ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఎల్‌ఈడీలు, మైక్రో ఎల్‌ఈడీలు, ఆడియో-వీడియో భాగాలపై దృష్టి సారిస్తుంది. ఇది వేల ఉద్యోగాలను సృష్టిస్తుంది. మొదటి దశ: ఫ్యాక్టరీ స్థాపన, ఉద్యోగాలు మొదటి దశలో పిక్సియమ్ రూ.200-250 కోట్లు పెట్టుబడి చేస్తుంది. ఎల్‌ఈడీలు, మైక్రో ఎల్‌ఈడీలు, ఆడియో-వీడియో భాగాల […]

KTR: గ్రూప్-1 పోస్టులను రూ.1700 కోట్లకు అమ్ముకున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Hyderabad Chutneys: చట్నీస్ రెస్టారెంట్లపై అధికారులు దాడులు.. కిచెన్లలో బొద్దింకలు, ఎలుకులు.. కంపువాసన

Hyderabad Chutneys: చట్నీస్ రెస్టారెంట్లపై అధికారులు దాడులు.. కిచెన్లలో బొద్దింకలు, ఎలుకులు.. కంపువాసన

Hyderabad Chutneys: హైదరాబాద్ లో చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పలు హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్టు పేర్కొన్నారు. వంట గదిల్లో బొద్దింకలు, ఎలుకులు తిరుగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో పలు హోటళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. చట్నీస్ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు FSSAI నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. […]

Warangal Congress Clash: వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన విభేదాలు..
Weather News: ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షం.. పిడుగులు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి
Krishna Water Dispute: ఈ నెల 23న ఢిల్లీలో.. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 సమావేశం

Big Stories

×