E-Paper
Advertisement
CM Revanth Reddy: సొంత పార్టీలోనే సవాళ్లను ఎదుర్కొన్నా.. నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లి..? సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: సొంత పార్టీలోనే సవాళ్లను ఎదుర్కొన్నా.. నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లి..? సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే వారికి, మెరిట్ ఉన్నవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వికారాబాద్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో సీఎం కీలక వ్యాఖ్యలుచేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని పేర్కొన్న ఆయన.. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు. వారసత్వంగా రాజకీయ అవకాశాలు ఎవరికీ రావని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మనం […]

Sathupalli Case: తహశీల్దార్ తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం..!
Chamala Kiran: బీజేపీ ముట్టడులకు భయపడే ప్రసక్తే లేదు.. ఇవన్నీ రాజకీయ స్టంట్లు మాత్రమే, ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు
Ramchandra Rao: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు గృహనిర్బంధం.. మేడ్చల్ వద్ద ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆందోళన

Ramchandra Rao: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు గృహనిర్బంధం.. మేడ్చల్ వద్ద ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆందోళన

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కామారెడ్డి పర్యటనకు వెళ్తున్న బీజేపీ కీలక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు రాష్ట్రంలో అధికార యంత్రాంగానికి విపక్ష నేతలకు మధ్య తీవ్ర ఘర్షణకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు కామారెడ్డి వెళ్లేందుకు సిద్ధమవ్వగా హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం […]

Electricity: గ్రేటర్‌లో మారనున్న విద్యుత్ సర్కిళ్ల మార్పు.. త్వరలో అధికారిక ఉత్తర్వులు!

Electricity: గ్రేటర్‌లో మారనున్న విద్యుత్ సర్కిళ్ల మార్పు.. త్వరలో అధికారిక ఉత్తర్వులు!

Electricity: భాగ్యనగరం మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విడిపోయిన నేపథ్యంలో, అందుకు అనుగుణంగా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) కూడా తన పరిపాలనా యంత్రాంగాన్ని సరిదిద్దే పనిలో పడింది. మున్సిపల్ సరిహద్దులకు లోబడి విద్యుత్ సర్కిళ్లను మార్చేందుకు కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం విద్యుత్ సర్కిళ్లు పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిని బట్టి ఉన్నాయి. ఇప్పుడు నగరం మూడు కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మేడ్కల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ […]

TG Panchayat Raj: సుదీర్ఘ నిరీక్షణకు తెర.. పంచాయతీరాజ్‌లో ప్రమోషన్లు..!
Telangana Oil Palm: ఆయిల్ పామ్ సాగుతో.. తెలంగాణ రైతాంగానికి మహర్దశ!
Dharani Portal: జిల్లాల్లో ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్.. ఇక అక్రమార్కుల చిట్టా పై సర్కార్ సీరియస్..!
Student Protest: ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు.. జాగృతి విద్యార్థి విభాగం నేతలు అరెస్టు

Student Protest: ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు.. జాగృతి విద్యార్థి విభాగం నేతలు అరెస్టు

Student Protest: హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నేతలు.. బోర్డు కార్యాలయాన్ని ముట్టడించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 300 మంది విద్యార్థులకు హల్ టికెట్లు ఇవ్వకుండా ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ.. కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే జాగృతి […]

Hyderabad: కొండాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్: రూ. 700 కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ
CM Revanth Reddy: క్రొయేషియా, భూటాన్ ప్రధానులతో.. సీఎం రేవంత్ రెడ్డి విందు.. రాష్ట్రం కోసం కీలక విజ్ఞప్తి
Yellampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టా రాజ్యం.. సమయమైనా కనిపించని అధికారులు
CM Revanth Reddy: నేడు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
TG Anganwadi Centres: మరో కీలక బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించిన తెలంగాణ సర్కార్..!

TG Anganwadi Centres: మరో కీలక బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించిన తెలంగాణ సర్కార్..!

TG Anganwadi Centres: స్వేఛ్చ బ్యూరో: గ్రామాలలో నిరుపేదల పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే దిశగా పథకంలో పలు మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్ లకు అప్పగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లోని చిన్నారులు గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన […]

Big Stories

Advertisement
×