E-Paper
Advertisement
Mahesh Kumar Goud: బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి.. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరం.. పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ !
Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు..  భద్రతా ప్రమాణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి!

Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు.. భద్రతా ప్రమాణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి!

Uttam Kumar Reddy: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి నిర్మాణంపనులలో జాప్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.సొరంగం మార్గం పనులను నిరంతరం కొనసాగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.సొరంగ నిర్మాణ పనులలో ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని […]

Phone Tapping Case: కేసీఆర్ విచారణలో పార్ట్-1 కంప్లీట్.. మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా?
Palla Rajeshwar Reddy: కేసీఆర్ ను వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా?  ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Palla Rajeshwar Reddy: కేసీఆర్ ను వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా? ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Palla Rajeshwar Reddy:  తెలంగాణ సాధ‌కుడు, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని వేధించ‌డ‌మే ప్ర‌జా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మా అని జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు.కేసీఆర్‌ను సిట్ ఫోన్ ట్యాపింగ్ ఆంశంలో నందిన‌గ‌ర్‌లో విచారించిన నేప‌థ్యంలో ఆగ్ర‌హించిన బీఆర్ఎస్ శ్రేణులు జ‌న‌గ‌మ ప‌ట్ట‌ణంలో న‌ల్ల జెండాల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అంబేడ్క‌ర్ చౌర‌స్తాలో మాన‌వ‌హారం నిర్వ‌హించారు. అక్ర‌మ అరెస్టులు, కేసుల‌తో బీఆర్ఎస్‌ను విచ్చిన్నం ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ‌ను సాధించి, ప‌దేళ్ళు పాలించి, […]

Bhatti Vikramarka: తెలంగాణ ఏమి తప్పు చేసిందని నిధులు ఇవ్వలేదు?.. కేంద్ర బడ్జెట్‌పై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు! 

Bhatti Vikramarka: తెలంగాణ ఏమి తప్పు చేసిందని నిధులు ఇవ్వలేదు?.. కేంద్ర బడ్జెట్‌పై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు! 

Bhatti Vikramarka: కేంద్ర బడ్జెట్ 2026పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ పట్ల అనుసరించిన వైఖరిని ఎండగట్టారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారని భట్టి విక్రమార్క ఆరోపించారు. తాము స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తులు చేశామని, కానీ ఆశించిన […]

Sabitha Indra Reddy: రాజకీయ లబ్ధి కోసమే కేసిఆర్ కు నోటీసులు.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అవినీతిమయం : మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి!
Huzurabad District: ఆక్రమణల కోరల్లో  కొంతకుంట చెరువు.. నిద్రమత్తులో నీటి పారుదల శాఖ!
BRS Party: శామీర్పేట్‌లో కేసీఆర్‌కు ఘన స్వాగతం.. సిట్ నోటీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన!
Konda Surekha: మున్సిపాలిటీల అభివృద్ధి జరగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు తోనే సాధ్యం : మంత్రి కొండా సురేఖ!
Errabelli Dayakar Rao: కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సరికాదు..  కాంగ్రెస్ ప్రభుత్వం‌పై  ఎర్రబెల్లి  దయాకర్ రావు ఫైర్!
Seethakka: మేడారం జాతర విజయానికి  పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!

Seethakka: మేడారం జాతర విజయానికి పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!

Seethakka: జాతర విజయానికి పారిశుధ్య సిబ్బంది కృషి, సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ల మంత్రి సీతక్క (Seethakk) పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తులు హాజరైన మహాజాతరను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బంది కీలక […]

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల కారు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆమె తెగువను ప్రభుత్వం గుర్తించింది. ఆదివారం సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం తరపున కీలక ప్రకటనలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. […]

Konda Surekha: పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికే ప్రాధాన్యం. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కొండ సురేఖ  ఫుల్ ఫోకస్!

Konda Surekha: పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికే ప్రాధాన్యం. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కొండ సురేఖ ఫుల్ ఫోకస్!

Konda Surekha:  కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఖమ్మం ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ 22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఆదివారం మధిరలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… కష్ట కాలం నుండి కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడ్డ […]

Kavitha: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్ళీ బిగ్ జీరో.. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి దక్కిందేంటి?

Big Stories

Advertisement
×