E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
HYDRAA: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కేటిఆర్ విమర్శలు.. హైడ్రాను సమర్థించిన ఎంపీ
Cyber Fraud: యూట్యూబర్ హర్ష సాయి పేరుతో ఘరానా మోసం..  జగిత్యాల యువకుడికి సైబర్ వల… రూ. 87,000 స్వాహా!
KTR On Hydra: పేద‌వాడి ఇంటి మీదకు బుల్డోజ‌ర్.. హైడ్రా పేరుతో అరాచకాలు: కేటీఆర్
Teacher Wine Shop: అదృష్టం వరించింది ఉద్యోగం పోయింది.. ప్రభుత్వ టీచర్ కు వింత పరిస్థితి
HYDRAA: 6 నెలల్లో ఆహ్లాదంగా మారిన కూక‌ట్‌ప‌ల్లి న‌ల్లచెరువు.. హైడ్రా ప‌నితీరును ప్రశంసించిన స్థానికులు

HYDRAA: 6 నెలల్లో ఆహ్లాదంగా మారిన కూక‌ట్‌ప‌ల్లి న‌ల్లచెరువు.. హైడ్రా ప‌నితీరును ప్రశంసించిన స్థానికులు

HYDRAA: కూక‌ట్‌ప‌ల్లికి న‌ల్ల చెరువును మ‌ణిహారంగా హైడ్రా రూపుదిద్దింది. ఈ నెలాఖ‌రుకు స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతోంది. చెరువును పూర్తి స్థాయిలో త‌వ్వి వ‌ర్ష‌పు నీటితో నింపిన హైడ్రా.. ఆ ప‌రిస‌రాల‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదివారం ప‌రిశీలించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎక్క‌డా అంత‌రాయం లేకుండా చూడాల‌ని సూచించారు. సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేసి భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేయాల‌న్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఒక‌టికి రెండు […]

Konda Surekha: నర్సాపూర్‌లో ఎకో పార్క్‌‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

Konda Surekha: నర్సాపూర్‌లో ఎకో పార్క్‌‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

Konda Surekha: తెలంగాణలో అరుదైన పార్క్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎకో పార్క్‌, కాటేజీలను ప్రారంభించారామె. పర్యావరణ పరిరక్షణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు. ఎకోపార్క్ వంటి ప్రాజెక్టుకు కొత్త తరానికి స్ఫూర్తిని అందించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. హాలిడేస్‌లలో పిల్లాపాపలతో కలిసి పార్క్‌లను సందర్శించాలని తల్లితండ్రులకు సూచించారు మంత్రి కొండా సురేఖ. ఎకో పార్క్‌ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్న ఎంపీ రఘునందన్ రావు.. ఎకో […]

Students Protest: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడెక్కిన విద్యార్థినులు..
Private collages Strike: విద్యార్థులకు బిగ్ అలర్ట్..! తెలంగాణలో కాలేజీలు బంద్..
Warangal Gang War: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సురేందర్ అరెస్ట్..
Congress vs BRS: ఫర్నిచర్‌ను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు.. మణుగూరు BRS ఆఫీస్ వద్ద హై టెన్షన్..

Congress vs BRS: ఫర్నిచర్‌ను తగలబెట్టిన కాంగ్రెస్ నేతలు.. మణుగూరు BRS ఆఫీస్ వద్ద హై టెన్షన్..

Congress vs BRS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో.. రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గతంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో, తాజాగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతీకారం తీర్చుకున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఫర్నీచర్ ను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ దాడిలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుని పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. […]

Adilabad News: ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఆదిలాబాద్ జిల్లాలో అర్థరాత్రి ప్రమాదం
Rain Alert: మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న ముప్పు..
Kavitha: ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు
CM Progress Report: సీఎం చొరవ.. పెండింగ్ బిల్లులు క్లియర్

Big Stories

×