E-Paper
బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని మహిళా నేతలు డిమాండ్.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా!
తెలంగాణలో మోదీ ‘మెగా స్కెచ్’.. బెంగాల్ సీన్ రిపీట్ అవుతుందా? భాగ్యనగరంలో అసలు ఏం జరగబోతోంది?
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం
తెలంగాణపై ద్వేషం వద్దు.. నిధులు కావాలి.. ప్రధానికి  పీసీసీ ప్రెసిడెంట్ లేఖ
తెలంగాణ హక్కులపై గళమెత్తిన ఎంపీ చామల.. ప్రధాని మోదీకి సూటి ప్రశ్నలు
నర్సింగ్ అభ్యర్థుల ఉద్యోగ నియామక పత్రాల పై బిగ్ అప్డేట్!

నర్సింగ్ అభ్యర్థుల ఉద్యోగ నియామక పత్రాల పై బిగ్ అప్డేట్!

Advertisement Nursing Recruitment: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని నర్సింగ్ అభ్యర్థుల పదేళ్ల నిరీక్షణకు తెరపడుతుందని ఆశించినా, ప్రస్తుత పరిణామాలు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం భారీ బహిరంగ సభ ద్వారా నియామక పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, గడువు సమీపిస్తున్నా ప్రక్రియలో కదలిక లేకపోవడంపై అభ్యర్థులు “అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుతాయా? లేదా?” అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ కూడా నిర్లక్ష్యం గా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. […]

భాగ్యనగరానికి తాగునీటి ముప్పు.. సాగర్ డెడ్ స్టోరేజ్ పై ఏపీ కన్ను..!
TRS : దొందూదొందే.. ప్రాజెక్టుల పేరిట కాసుల వేట?
BJP : రెండే నెలలు.. రాష్ట్రంలో పాగాకు బీజేపీ ప్లాన్!

BJP : రెండే నెలలు.. రాష్ట్రంలో పాగాకు బీజేపీ ప్లాన్!

Advertisement తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.30 ఏండ్లు కమ్యూనిస్టు పాలన, పదిహేను ఏండ్లు టీఎంసీ పాలనలో ఉన్న బెంగాల్‌లో కాషాయపార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీదీ కంచుకోటగా బెంగాల్‌ను అభివర్ణించేవారు. గత ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తుందని భావించినా.. టీఎంసీ బీజేపీకి చాన్స్ ఇవ్వలేదు.ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం,ఎస్ఐఆర్ ప్రక్రియలో దొంగ ఓట్ల ఏరివేత, కేంద్ర బలగాలను మోహరించి.. రిగ్గింగ్, దొంగఓట్లను నివారించడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమైంది. అయితే, […]

తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే మూడేళ్లు ఉచితం..?

తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే మూడేళ్లు ఉచితం..?

Advertisement Online Coaching: స్వేచ్చ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో అక్షరదాన ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అక్షరమాల’ పేరుతో రాబోయే మూడేళ్లపాటు అంటే 2026-27 నుంచి 2028-29 వరకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ తరగతులను నిర్వహించనుంది. ఈ ఉత్తర్వులను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్ శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు గ్రామీణ విద్యార్థులకు వలంటీర్లుగా […]

హమీలు ఇచ్చారు.. అమలు మరిచారు.. కౌలు రైతుల గుర్తింపు పై రాష్ట్ర ప్రభుత్వం మౌనం!
బండి భగీరథ్ కేసులో పోలీసుల బిగ్ షాక్.. అసలు ఆ FIR ఎక్కడ? తెరపైకి సంచలన నిజాలు!
డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద కృంగిన గోదావరి బ్రిడ్జి.. అక్కడ రాకపోకలు బంద్..?
Hyderabad: ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం రేవంత్ సమీక్ష, విద్యార్థుల తల్లిదండ్రులకు నో టెన్షన్

Hyderabad: ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం రేవంత్ సమీక్ష, విద్యార్థుల తల్లిదండ్రులకు నో టెన్షన్

Advertisement Hyderabad:  తెలంగాణలో ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాలు చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌వేశాల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇంట‌ర్మీడియ‌ట్‌ను పాఠ‌శాల విద్య‌లో విలీనం చేసే ప్ర‌క్రియ‌కు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్ల‌కుండా వెంట‌నే ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని సూచించారు. తెలంగాణలో ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు ఇంట‌ర్మీడియ‌ట్‌ను ర‌ద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 […]

×