E-Paper
Advertisement
Betting Apps Case: హైదరాబాద్ మెట్రో పై బెట్టింగ్ ప్రమోషన్స్.. మరి దీన్నేం చేస్తారో?
Telangana Govt: రేషన్ కార్డుదారులకు  రేవంత్ సర్కార్ శుభవార్త.. ఉగాది నుంచి అమలు

Telangana Govt: రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఉగాది నుంచి అమలు

Telangana Govt: రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.  రేషన్ కార్డుల లబ్ధిదారులకు సన్న బియ్యం ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతా అనుకున్నట్టు జరిగితే సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం లబ్దిదారులకు ఇస్తున్నారు. చాలా మంది నిరుపేదలు వాటినే తింటున్నారు. పండగలు లేదా బంధువులు వచ్చినప్పుడు సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. […]

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ ను అలర్ట్ చేసిన పోలీసులు, ఎందుకు?
Smita Sabharwal: వివాదంలో స్మితా సభర్వాల్.. నోటీసులు ఇచ్చేందుకు అంతా రెడీ!
Weather update: వర్షాలొచ్చేస్తున్నాయ్.. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
Mc donalds global office: 2వేల ఉద్యోగాలతో హైదరాబాద్ కు మరో మల్టీనేషనల్ కంపెనీ..
CM Revanth Reddy: కేటీఆర్‌ ఖేల్ ఖతం!.. రేవంత్ ఫోటోల మార్ఫింగ్ కేసులో యాక్షన్
Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
KCR : కేసీఆర్‌పై తిరుగుబాటు.. గజ్వేల్‌లో రచ్చ.. హైటెన్షన్
Women Welfare Scheme: బడ్జెట్‌లో మహిళలకు పెద్ద పీఠ.. ‘మహాలక్ష్మి’ గేమ్ ఛేంజర్
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే!

Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే!

Telangana Budget 2025: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారం కట్టబెట్టారు మంత్రి విక్రమార్క. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని, గత ప్రభుత్వలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నట్లు తన ప్రసంగంలో ప్రస్తావించారు. కావాలని కొందరు దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.  ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. […]

ED On Betting Apps: బెట్టింగ్ యాప్‌పై ఈడీ దృష్టి.. ఉచ్చులో ఓ మాజీ మంత్రి, కొందరు నేతలు?
Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు.. ఆ నేతలకు చెమటలు, ఏం జరిగింది?
Telangana SSC Exams 2025: మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు.. స్టూడెంట్స్‌కు గైడ్‌లైన్స్ 

Big Stories

Advertisement
×