E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Telangana: మంత్రి వర్గంలో మార్పులు.. బిగ్ టీవీ చెప్పిందే జరగనుందా?
Employment Scheme: ఏ క్యా హై బాపూ? గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును ఎందుకు తొలగించారు?
SIR in Bengal: బెంగాల్‌లో ఏకంగా.. 58 లక్షలకు పైగా ఓట్లు తొలగించిన ఈసీ
Kondagattu Anjaneya Temple: కొండగట్టు అంజన్నకు నోటీసులు.. 15 రోజుల్లో..
Mayor Vijayalakshmi: పేపర్లు చించేసి.. బీజేపీ కార్పొరేటర్లు రచ్చ రచ్చ

Mayor Vijayalakshmi: పేపర్లు చించేసి.. బీజేపీ కార్పొరేటర్లు రచ్చ రచ్చ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మున్సిపాలిటీల డీలిమిటేషన్‌ అంశంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. డీలిమిటేషన్‌ను “ఓ పార్టీ మెప్పు కోసం” చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు సభలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి బీజేపీ కార్పొరేటర్లు సభలోని గెజిటెడ్ పేపర్లను చింపి విసిరేశారు. సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ.. సభ్యుల సూచనలు, […]

Mynampally Hanumanth Rao: కాంగ్రెస్‌లో BRS కోవర్టులు.. మైనంపల్లి సంచలనం
Bhadradri Kothagudem: కాలేజ్ డైరెక్టర్ కారు ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో కళాశాల ఎదుట ధర్నా

Bhadradri Kothagudem: కాలేజ్ డైరెక్టర్ కారు ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో కళాశాల ఎదుట ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియదర్శిని డిగ్రీ పీజీ కళాశాల డైరెక్టర్ చలపతిరావు కారు ఢీకొనడంతో రామాంజనేయ కాలనీకి చెందిన సంఘమయ్య (55) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. సంఘమయ్య రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో సంఘమయ్యకు తలకు, శరీరానికి తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరాడు. ప్రమాదం అనంతరం చలపతిరావు స్వయంగా సంఘమయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి […]

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

1. కేంద్ర మంత్రితో సీఎం భేటీ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాల‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. IIM ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని.. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2. కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై అడ్లూరి స్పందన జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై […]

Bhupalpally district: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పేరుతో సైబర్ స్కాం..
MissTerious Movie: కిల్లర్‌ను ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేరు.. మిస్టీరియస్‌పై డైరెక్టర్ మహి కోమటిరెడ్డి
Atal Bihari Vajpayee statue: బహిరంగ సభ మధ్యలో అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే నక్కా
Panchyat elections: ఓటర్లకు చీరలు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన BRS నేత
Film Shooting Ban: కోఠి ఉమెన్స్ యూనివర్సిటిలో సినిమా షూటింగులపై నిషేదం.. ఒకరిపై సస్పెన్షన్ వేటు

Film Shooting Ban: కోఠి ఉమెన్స్ యూనివర్సిటిలో సినిమా షూటింగులపై నిషేదం.. ఒకరిపై సస్పెన్షన్ వేటు

కోఠిలోని మహిళా వర్సిటీలో మరో వివాదం రాజుకుంది. యూనివర్సిటీ ప్రాంగణంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ల కారణంగా తమ చదువుకు భంగం కలుగుతోందని.. అంతేకాదు కొందరు సినిమా సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు సిబ్బంది వారిని ఇబ్బందులకు గురిచేశారని.. కార్‌వాన్‌లకు పిలిపించి అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల ఇద్దరు విద్యార్థినులకు సినిమాల్లో యాక్టింగ్ అవకాశాలు ఇస్తామని ఆశ […]

Usman Kunta Lake: 70 ఎకరాల్లో.. 800 విల్లాలు.. చెరువుని మింగేశారు
Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

1. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశంపై మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం జరిగింది. డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు పలువురు సభ్యులు. 2. అభివృద్ధికి ఎంఓయూ విశాఖలో మంత్రి నారా లోకేష్, GMR మాన్సాస్ సంస్థతో ఏవియేషన్, ఏరో స్పేస్, ఎడ్యుసిటీ అభివృద్ధికి సంబంధించి ఎంఓయూ చేసుకున్నారు. భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరో స్పేస్, […]

Big Stories

×