E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Kalvakuntla Kavitha: సీఎం అవుతుందా..  కవిత ప్లానేంటి?
Panchayat elections: సర్పంచ్ ఎన్నికలు.. ఎవరికెన్ని సీట్లు అంటే..
Vanga Geetha: వంగా గీత పార్టీ మారతారా?

Vanga Geetha: వంగా గీత పార్టీ మారతారా?

Vanga Geetha:  పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయిందట. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు స్పందించడకపోవడం చర్చనీయంశంగా మారిందట. ఎన్నికల తర్వాత నేతలంతా వైసీపీ అంటే తమకు పట్టనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వైసీపీ క్యాడర్‌ నుంచి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులో ఎన్నికల ముందు వరకు పిఠాపురాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఇప్పుడేం చేయబోతోంది? పిఠాపురం ఆడబడుచునని ప్రచారం చేసుకున్న వంగా గీత పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో […]

Top 20 News : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్, నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు షాక్, బ్యాంకులో దోపిడీముఠా
Ganja Youth Attack: బెజవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం.. వీళ్ళు చేసింది చూస్తే..
Service Revolver: ఎస్ఐ రివాల్వర్ మిస్సింగ్.. పోలీస్ స్టేషన్‌లో టెన్షన్ టెన్షన్
Top 20 News: కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్, అల్లుడు సహాయంతో భర్తను చంపిన భార్య
Srisailam Temple: శ్రీశైలం టెంపుల్ వద్ద యువతి రీల్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.. తీరా సీన్ కట్ చేస్తే…?
Vikarabad district Murder: ప్రేమ పెళ్లి.. సీన్ కట్ చేస్తే.. కట్నం కోసం కొట్టి చంపిన భర్త
Telangana BJP: బీజేపీలో లీక్ వీరులు.. ఇంతకీ లీకులేంటీ..?
Amaravati: రాజధానికి రాజముద్ర.. చట్టబద్ధత ఇంకెప్పుడు..?
Karimnagar district: పత్తాలేని బీఆర్ఎస్‌.. జగిత్యాలలో దిక్కెవరు?
AP Politics: పదవి కోసం పాకులాట.. డైలమాలో ఆ ఇద్దరూ!
Thummala Nageswara Rao: ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన
Top 20 News: కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే ఫైర్, బీజేపీ కార్యలయం ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

Top 20 News: కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే ఫైర్, బీజేపీ కార్యలయం ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

1. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు హాల్స్‌లోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను పోలీసులు బయటకు పంపి మొత్తం కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించారు. 2. సిద్దిపేట జిల్లాలో పొన్నం పర్యటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్‌ డ్రైవింగ్ […]

Big Stories

×