E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Cyber Bribery: ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ స్టేషన్‌పై ఏసీబీ పంజా.. ఇద్దరు ఎస్సైలు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ స్కూల్‌లో కలెక్టర్ మార్క్ తనిఖీ.. ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు!
Medchal Water: మేడ్చల్‌లో వాటర్ వార్.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఇదే!

Medchal Water: మేడ్చల్‌లో వాటర్ వార్.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఇదే!

Medchal Water: మేడ్చల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నాయకుల ధర్నాపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. రాజకీయ నాటకమని విమర్శ రెండు డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ మేడ్చల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నా కేవలం ఒక రాజకీయ నాటకమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని వారు విమర్శించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డిపై ఆరోపణలు […]

Telangana BJP: కంచుకోట కల.. కమలంలో గుబులు.. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది?

Telangana BJP: కంచుకోట కల.. కమలంలో గుబులు.. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది?

Telangana BJP: జాతీయ రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగిన కాషాయ పార్టీ, తెలంగాణలో మాత్రం ఎందుకు తడబడుతోంది..? దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణను తమకు కంచు కోటగా ములుచుకోవాలని చూస్తున్న కాషాయ పార్టీ ఎప్పటికప్పుడు ఎందుకు ఎందుకు ఎదురు దెబ్బలు ఎదుర్కొంటోంది…? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితమైన బీజేపీ.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. అసలు తెలంగాణ బీజేపీలో ఈ పరిస్థితికి కారణమేంటి? రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాథమా? కీలక నేతల […]

Payyavula Keshav: పయ్యావుల దెబ్బకు వైసీపీ సైలెంట్.. అసలేం జరిగిందంటే?
GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

GITAM University: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూములు , ఎంపీ భరత్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ సుమారు రూ.5వేల కోట్లు దోచుకున్నారని కేకే రాజు ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లపై దాడులు చేసి, అక్రమాలను క్రమబద్ధీకరించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలను, ఎంపీ ఆదేశాల మేరకు […]

US Iran War: రంగంలోకి సెకండ్ జనరేషన్ మిసైల్స్.. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందంటున్న ఇరాన్!
AP CM Progress Report: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మాడియా బ్యాన్, రైతులకు గుడ్ న్యూస్, ఇంకా ఎన్నో..
Kiran Kumar Reddy: ట్రంప్ ఏం చెబితే మోదీ అది చేస్తారా? భువనగిరి ఎంపీ షాకింగ్ కామెంట్స్!
Digital Arrest Scam: జడ్జికే ‘డిజిటల్’ షాక్.. ఏకంగా రూ. 1.66 కోట్లు నొక్కేసిన సైబర్ కేటుగాళ్లు!
GHMC Elections: కేటీఆర్ కీలక నిర్ణయం.. సిట్టింగ్ కార్పొరేటర్లలో వణుకు!
Dharman Rao: ధర్మాన కోసం జగన్ వేసిన మాస్టర్ ప్లాన్.. సీనియర్ నేత మౌనం వెనుకున్న రహస్యం ఇదే!
Andaman Travel: 836 దీవుల అద్భుత ప్రపంచం.. అండమాన్ నికోబార్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు
Aarcad Travel: తక్కువ బడ్జెట్‌లో భూలోక స్వర్గానికి చెక్కేయండి.. వేసవిలో బెస్ట్ ప్లేస్ ఎర్కాడ్
Kasol Travel: ముట్టుకుంటే రూ.3500 జరిమానా.. ఆ ఊరిలో వింత చట్టం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Big Stories

Advertisement
×