E-Paper

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

BJP-Janasena Alliance: తెలంగాణ బీజేపీలో ‘జన’గణం.. పవన్ ఫ్యాక్టర్ వెనుక అసలు కథ ఇదేనా?
Ponguru Narayana: పార్టీ మారినా అలవాట్లు మారలేదా? వైసీపీ నుంచి వచ్చిన నేతలపై మంత్రి నారాయణ సీరియస్.
FSL Fire Accident: ల్యాబ్‌లో మంటలు.. కేసుల్లో గుబులు.. ఫోన్ టాపింగ్ రిపోర్టుల పరిస్థితి ఏంటి?
Madaram jatara 2026: మేడారం హుండీ లెక్కింపు.. వామ్మో రెండో రోజు ఇంత ఆదాయమా!
Headmaster Attack On Students: ఏంటి సార్.. నాణ్యమైన భోజనం  అడిగినందుకు మరీ ఇంతలా కొడతారా.. విద్యార్థులపై హెచ్ఎం దాడి

Headmaster Attack On Students: ఏంటి సార్.. నాణ్యమైన భోజనం అడిగినందుకు మరీ ఇంతలా కొడతారా.. విద్యార్థులపై హెచ్ఎం దాడి

Headmaster Attack On Students:  అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుంది. పాఠ శాల అంటే విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే దేవాలయం కావాలి.. కానీ క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకురావడం తీవ్రమైన విషయం. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ హైస్కూల్‌లో దారుణం జరిగింది. పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని.. రుచిగా ఉండటం లేదని తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు గిరిజన విద్యార్థులు ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యను […]

Fire Accident: నాంపల్లి FSLలో భారీ అగ్నిప్రమాదం.. క్లూస్ టీమ్ రిపోర్టుల పరిస్థితి ఏంటి?
K. Venkata Rao: కేకే కుమారుడికి బెదిరింపు కాల్స్.. రూ. 3 కోట్లు డిమాండ్..  అసలేం జరిగింది?
Food Poisoning: బెల్లంపల్లి బాలికల వసతి గృహంలో ఘోరం.. 40 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్!

Food Poisoning: బెల్లంపల్లి బాలికల వసతి గృహంలో ఘోరం.. 40 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్!

Food Poisoning: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహంలో బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్ కావడంతో భారీ సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనంలో వడ్డించిన మిల్ మేకర్ కూరలో పురుగులు వచ్చాయని.. ఆ విషయాన్ని అక్కడి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విద్యార్థినులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాసిరకం ఆహారం తిన్న కాసేపటికే సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్రమైన వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడారు. విద్యార్థులు […]

Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వం చేతకాకపోతే కేంద్రానికి అప్పగించేయ్.. మా పవర్ ఎంటో చూపిస్తాం.. సంజయ్ ఫైర్

Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వం చేతకాకపోతే కేంద్రానికి అప్పగించేయ్.. మా పవర్ ఎంటో చూపిస్తాం.. సంజయ్ ఫైర్

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరీంనగర్ అభివృద్ధి, రాజకీయ సమీకరణలు , ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బండి సంజయ్ ప్రధానంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని.. లోపాయికారీ ఒప్పందాలతో నడుస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని.. […]

Medaram Jatara 2026: మేడారం జాతర హుండీల లెక్కింపు షురూ.. వామ్మో తొలిరోజే ఇంత ఆదాయమా!
Defections of MLAs: ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి..? రేపే సుప్రీంలో అసలు సిసలైన విచారణ
Sridhar Babu on BRS: మాట తప్పని ప్రభుత్వం మాది.. గ్యారెంటీలను పట్టాలెక్కిస్తున్నా.. శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
Adi Srinivas: ఎవరు ‘జాతిపితా’.. ఎవరు ‘బూతుపితా’ ప్రజలకు తెలుసు.. ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

Adi Srinivas: ఎవరు ‘జాతిపితా’.. ఎవరు ‘బూతుపితా’ ప్రజలకు తెలుసు.. ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

Adi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులపై చేసిన విమర్శలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని, సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో ఆయన ఘాటు వ్యాఖ్యలతో ఎండగట్టారు. తెలంగాణ అంటేనే బిఆర్ఎస్ అనే భ్రమను కల్పించి.. ప్రజల సెంటిమెంట్‌తో ఆ పార్టీ నాయకులు ఆడుకున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణను మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్వ‌కుంట్ల కుటుంబం భారీగా […]

B. Rajendranath: రాయలసీమకు ద్రోహం చేస్తే సహించేది లేదు.. శ్రీశైలం నీటి వాటాపై సమరం.. వైసీపీ మాజీ మంత్రులు ఫైర్!

B. Rajendranath: రాయలసీమకు ద్రోహం చేస్తే సహించేది లేదు.. శ్రీశైలం నీటి వాటాపై సమరం.. వైసీపీ మాజీ మంత్రులు ఫైర్!

B. Rajendranath: నంద్యాల జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉమ్మడిగా రాయలసీమ నీటి హక్కుల కోసం గళమెత్తారు. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ‘చీకటి ఒప్పందం’ కుదిరిందని వారు ఆరోపించారు. రేవంత్ రెడ్డి కోరగానే చంద్రబాబు ఈ ప్రాజెక్టును నిలిపివేశారని.. ఇది సీమ ప్రజలకు చేస్తున్న ద్రోహమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి […]

Municipal Elections 2026: ఓరుగల్లు మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరు.. చేయి జారకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు!

Municipal Elections 2026: ఓరుగల్లు మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరు.. చేయి జారకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు!

Municipal Elections 2026: ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిశ్రమ ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీలు అనుకున్న దాని కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికల సెగలు అన్ని పార్టీలను అయోమయానికి గురి చేస్తున్నాయట. ముఖ్యంగా ఈ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు ఈ సారి జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందంట. అయితే టికెట్ […]

×