E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Viral Video: దారుణం.. ప్రేమించలేదని నడి రోడ్డుపై యువతిపై దాడి చేసి బట్టలు..?
Bhadradri District: అక్షరాల రూ.98లక్షల విలువైన గంజాయి.. కంటైనర్‌లో తీసుకెళ్తుండగా, పోలీసులు ఎంటర్..!

Bhadradri District: అక్షరాల రూ.98లక్షల విలువైన గంజాయి.. కంటైనర్‌లో తీసుకెళ్తుండగా, పోలీసులు ఎంటర్..!

Bhadradri District:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేట–ఖమ్మం నేషనల్ హైవేపై అచ్యుతాపురం స్టేజి వద్ద జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ కీలక పట్టుబాటు జరిగింది. అనుమానాస్పదంగా కనిపించిన తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న డీసీఎం కంటైనర్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, లోపల భారీగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనం క్యాబిన్‌లో ప్రత్యేకంగా సీక్రెట్ లాకర్ ఏర్పాటు చేసి, అత్యంత చాకచక్యంగా సుమారు 200 […]

Sircilla district: సెల్ టవర్ ఎక్కి యువకుడు నిరసన.. వీడియో వైరల్
Rangareddy district: సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని తిట్టాడు.. మనస్థాపంతో ఉరేసుకుని సూసైడ్
Top 20 News: సంగారెడ్డి జిల్లాలో పశువులతో ర్యాలీ, యూరియా కోసం రైతులు పరుగులు
Vikarabad District: నా భర్త తాగిండు.. ఐతే కొడతావా.. పోలీసులపై మహిళ ఫైర్
Patancheru: మౌనవ్రతం పాటిస్తున్న గూడెం.. కారణం అదేనా!
Rajam constituency: టీడీపీలో పొలిటికల్ ఫైట్.. రాజాంకి గ్రీష్మే దిక్కా?
KCR: బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌ పేరు మార్చుకుంటే.. వర్కౌట్ అవుతుందా?
AP–Telangana Politics: బాబుని టార్గెట్ చేస్తున్న మాజీ సీఎంలు

AP–Telangana Politics: బాబుని టార్గెట్ చేస్తున్న మాజీ సీఎంలు

AP–Telangana Politics: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టార్గెట్‌గా కేసీఆర్, జగన్ వ్యూహాలు పన్నుతున్నారా? రాజకీయంగా మరోసారి చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు రెండు రాష్ట్రా ప్రతిపక్ష నేతల యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారా? ఇప్పటికే ఏపీలో ప్రజా సమస్యలపై పోరుబాటు పట్టిన జగన్ నానా హడావుడి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ కూడా చంద్రబాబు పేరు మర్చిపోలేక పోతున్నారు.కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేయడంతో పాటు…చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నన్నారు కేసీఆర్…ఇద్దరు ప్రతిపక్ష నేతల టార్గెట్‌ చంద్రబాబే […]

Warangal: పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేత.. వరంగల్‌లో హైటెన్షన్.. ప్రస్తుతం ఇది పరిస్థితి

Warangal: పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేత.. వరంగల్‌లో హైటెన్షన్.. ప్రస్తుతం ఇది పరిస్థితి

Warangal: వరంగల్‌లోని పైడిపల్లి మైసమ్మ ఆలయాన్ని అధికారులు కూల్చివేయడం స్థానికంగా పెను దుమారం రేపింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి వేళ ఆలయాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాట, లాఠీఛార్జ్‌తో వరంగల్ ములుగు రోడ్డు రణరంగంగా మారింది. ఆలయ కూల్చివేతకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ములుగు రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో బైఠాయించి  ధర్నా చేపట్టారు. […]

Top 20 News: రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి, ఆర్టీసీ బస్సులో 15 తులాల బంగారం చోరీ
Anantapur Crime: వద్దు నాన్నా.. ప్లీజ్ వదిలేయ్ నాన్నా.. ఇద్దరు పిల్లల్ని కాలువలోకి..
Fire Accident: ఉప్పల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతోన్న అగ్నికీలలు
Top 20 News: చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు , హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Top 20 News: చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు , హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

1. తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారుల పనితీరును విశ్లేషించారు. లోటుపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్తు లక్ష్యాల సాధనపై దిశానిర్దేశం చేశారు. 2. చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే ప్రభుత్వం తరపున 100 […]

Big Stories

×