E-Paper
Advertisement
Top 20 News Today: ఘోర రైలు ప్రమాదం..11 మంది రైల్వే కార్మికులు మృతి, నాగబాబుకి మంత్రి పదవి లేనట్టేనా..?
Top 20 News Today: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ, దుర్గమ్మ ఆలయంలో చోరీ
Top 20 News Today: వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు, బీఆర్ఎస్ నేతలపై సీతక్క ఫైర్
Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

1. జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు.. గుంటూరు జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ SSV రమణ. గత కొంతకాలంగా జీజీహెచ్‌ వైద్యులు, సిబ్బందిపై కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి వేషంలో హాస్పిటల్‌కు వెళ్లి.. తనకు వైద్యం చేయాలని వైద్యులను కోరారు సూపరింటెండెంట్. ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. 2. కొన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు అడ్డంకిగా మారిన కోర్టు కేసులు నిన్న తెలంగాణ వ్యాప్తంగా […]

Top 20 News Today: చైనా అధ్యక్షుడి ఆహ్వానం.. ట్రంప్‌ అంగీకారం, నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్..
Top 20 News Today: దారుణం.. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య..  ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది

Top 20 News Today: దారుణం.. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య.. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది

1. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది నంద్యాల జిల్లా చాగలమర్రిలోని మద్దూరు మెట్ట హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు, డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్‌టేక్ ప్రయత్నమే ప్రమాదానికి కారణం. వేగంగా వెళ్తున్న బస్సు, ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ ప్రకాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2. పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో […]

Top 20 News Today: పవిత్రమైన తిరుమలలో శివజ్యోతి వెకిలి చేష్టలు, డీజీపీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
Top 20 News Today: మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం, ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు
Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

1. తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. దేవస్థానం మహాద్వారం వద్ద ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు. 2. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత కొత్త పైరసీ వెబ్ సైట్లు.. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ వన్, […]

Top 20 News Today: కోల్‌కతాలో భారీ భూకంపం, విజయవాడకు మారిన తిరుపతి పరకామణి కేసు
Top 20 News Today: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు, ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు
Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

1. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో అమలవుతున్న సన్నబియ్యం పంపిణీ పథకంపై కేంద్రమంత్రికి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌ ద్వారా ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు సీఎం. 2. ప్రజలకు సీపీ వీసీ సజ్జనార్ వార్నింగ్ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, […]

Top 20 News Today: నేడు  తిరుపతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్న అలేఖ్య పుంజాల
Top 20 News Today: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు, నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..

Top 20 News Today: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు, నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..

1. డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. డిసెంబర్‌ 1 నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2. GHMC పరిధిలో అనేక బిల్డింగ్స్ నిర్మాణం.. GHMC పరిధిలో అనేక బిల్డింగ్స్ పెద్ద ఎత్తున నిర్మాణం […]

Top 20 News Today: మావోయిస్టుల లొంగుబాటుపై కీలక ప్రకటన, రాజమౌళికి బీజేపీ నేత మాధవీ లత కౌంటర్

Big Stories

Advertisement
×