E-Paper
Advertisement
Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో మద్దతుదారులపై బీజేపీ గరం గరం.. త్వరలో వారిపై వేటు..?
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతుభరోసా విడుదల
CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

CMA Chandrababu: ఐదు పంచాయతీల వాపస్.. తిరుమలలో స్థలం, సీఎం చంద్రబాబు ముందు తుమ్మల ప్రతిపాదనలు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు చిక్కుముడి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన భౌగోళిక, పరిపాలనా సమస్యలను మంత్రి వివరించారు. విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఈ […]

MP Mallu Ravi: మున్సిపాలిటీ ఎన్నికలలో 80 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం : ఎంపీ మల్లు రవి
Chakrapuri Colony: 20 ఏళ్ల సమస్య.. ఫిర్యాదు మాత్రమే కాదు.. ఆధారాలతో సాధించారు.. చక్రపురి వాసులకు రంగనాథ్ సత్కారం

Chakrapuri Colony: 20 ఏళ్ల సమస్య.. ఫిర్యాదు మాత్రమే కాదు.. ఆధారాలతో సాధించారు.. చక్రపురి వాసులకు రంగనాథ్ సత్కారం

Chakrapuri Colony: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని చక్రపురి కాలనీ వాసులు తమ సమస్యను పరిష్కరించు కోవడంలో ప్రదర్శించిన చొరవ ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచిందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ప్రశంసించారు. కేవలం ఫిర్యాదు చేసి వదిలేయకుండా.. సమస్య పరిష్కారానికి అవసరమైన పూర్తి ఆధారాలను, పత్రాలను సమర్పించి అధికారులకు సహకరించిన తీరు అభినందనీయమన్నారు. సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో.. కమిషనర్‌ను అభినందించడానికి వచ్చిన కాలనీ వాసులను ఆయనే స్వయంగా […]

Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై రాళ్లతో దాడులు.. నేటికి చైర్మన్​ ఎన్నిక వాయిదా?

Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై రాళ్లతో దాడులు.. నేటికి చైర్మన్​ ఎన్నిక వాయిదా?

Ibrahimpatnam Municipality:  రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ఎన్నిక ఏదైన పట్టు సాధించుకోవాలనే తపనతోనే పార్టీలు వ్యూహాలకు ప్రతి వ్యూహాం చేస్తాయి. పంచాయతీ ఎన్నికల మొదలు నుంచి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారం కాపాడుకోవడానికి ఆయా పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. అధికారంలోనున్న పార్టీయే క్షేత్రస్థాయిలో బలనిరూపణ చేసుకోవాలని తపన పడుతుంది. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీయే కాదు.. గతంలో పనిచేసిన ప్రతి ప్రభుత్వాలు ఇదే రాజకీయం చేయడం రాష్ట్రంలో […]

Begumpet Theft: శివరాత్రి జాగారం కోసం వెళ్తే ఇల్లు గుల్ల.. దొంగల బీభత్సం, 30 తులాల బంగారం అపహరణ
Huzurabad municipality: హుజూరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. చైర్‌పర్సన్‌గా రెంటాల సుహాసిని ఎన్నిక

Huzurabad municipality: హుజూరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. చైర్‌పర్సన్‌గా రెంటాల సుహాసిని ఎన్నిక

Huzurabad municipality: హుజూరాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రెంటాల సుహాసిని, వైస్ చైర్‌పర్సన్‌గా గూడూరు అంజలి ఎన్నికయ్యారు. డీఆర్డీఓ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో నూతన పాలకవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. మొత్తం 30 వార్డులున్న హుజూరాబాద్ మున్సిపాలిటీలో 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇటీవలి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది, బీఆర్ఎస్ నుంచి 8 మంది, […]

Damodar Raja Narasimha: వంద పడకల అసుపత్రిలో ఒక్క డాక్టరా?  వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఫైర్

Damodar Raja Narasimha: వంద పడకల అసుపత్రిలో ఒక్క డాక్టరా? వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఫైర్

Damodar Raja Narasimha: జోగిపేటలో డాక్టర్ల పనితీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆగ్రహం వ్యక్తం చేసారు.  జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలోని వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులను ఆసుపత్రిలోని సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు విధులకు సరిగ్గా రావడంలేదని తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆసుపత్రి నుంచే రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసారు. జోగిపేట […]

Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఈగల్ టీమ్ మెరుపు దాడి, టెక్నాలజీతో డ్రగ్స్ దందా!

Hyderabad Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఈగల్ టీమ్ మెరుపు దాడి, టెక్నాలజీతో డ్రగ్స్ దందా!

భాగ్యనగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజాగా భారీ డ్రగ్ ముఠా గుట్టును ఈగల్ టీమ్.. గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. కొండాపూర్ ప్రాంతంలోని వెంకటరమణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌పై ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రధాన నిందితుడు మురళీ కృష్ణం రాజుతో పాటు అతనికి సహకరిస్తున్న చిరంజీవి వర్మ.. హేమంత్ రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 32 గ్రాముల […]

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి ‘షాక్’.. పార్టీలో కొనసాగడంపై పునరాలోచన.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి ‘షాక్’.. పార్టీలో కొనసాగడంపై పునరాలోచన.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. పార్టీ ఫిరాయింపులు, స్థానిక నాయకత్వ ప్రాధాన్యతపై ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న తనకు.. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని జీవన్ రెడ్డి ఆవేదన […]

Aliabad Municipality: అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. చైర్మన్‌గా  శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక

Aliabad Municipality: అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. చైర్మన్‌గా శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక

Aliabad Municipality:  మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ: చైర్మన్‌గా శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక వైస్ చైర్మన్‌గా మాలతి మాధవ రెడ్డి ఏకగ్రీవం అలియాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్‌, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది.మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు 8 వార్డులు, బీఆర్‌ఎస్‌కు 7 వార్డులు, బీజేపీకి 3 వార్డులు, ఇండిపెండెంట్‌కు 1 వార్డు, బీఎస్పీకి 1 వార్డు ఉన్నాయి. చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ, ఇండిపెండెంట్‌, బీఎస్పీ మద్దతు […]

Laptop Theft: HCUలో భారీ ల్యాప్‌టాప్‌ల చోరీలో షాకింగ్ ట్విస్ట్.. విద్యార్థులే దొంగలు!
Mallareddy: శివుని అనుగ్రహంతోనే ఎల్లంపేట మున్సిపాలిటీ కైవసం : మాజీ మంత్రి మల్లారెడ్డి

Mallareddy: శివుని అనుగ్రహంతోనే ఎల్లంపేట మున్సిపాలిటీ కైవసం : మాజీ మంత్రి మల్లారెడ్డి

Mallareddy: అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపేటతో పాటు మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు పలు కుటిల ప్రయత్నాలు చేసిందని మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి (Mallareddy) ఆరోపించారు. ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన మాట్లాడారు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని మల్లారెడ్డి విమర్శించారు. అయినప్పటికీ శివుడి అనుగ్రహం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో ఎల్లంపేట, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ కైవసం […]

Big Stories

Advertisement
×