E-Paper
Advertisement
Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడి!

Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడి!

Municipal Exit Polls: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించినట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ వైపే మెజార్టీ ప్రజలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ తన ఎగ్జిట్ పోల్ సర్వేలో తేల్చి చెప్పింది.ఓవరల్ గా దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు వివరించారు. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగించగా, కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను […]

Municipal Polling: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్​.. ఇబ్రహీంపట్నంలో దొంగ ఓట్ల కలకలం!

Municipal Polling: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్​.. ఇబ్రహీంపట్నంలో దొంగ ఓట్ల కలకలం!

Municipal Polling: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డిలోని 6, మేడ్చల్లోని 3, వికారాబాద్​లోని 4 మున్సిపాలిటీలో జరిగిన పొలింగ్ విధానంపై ఎప్పటికిప్పుడు జిల్లా కలెక్టర్, ఆయా పరిధిలోని పోలీసు అధికారులు పర్యవేక్షించారు. సమస్యత్మాక ప్రాంతాలను పోలీస్​ కమీషనర్లు పర్యటించి స్ధానికులను పరిస్థితులపై ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో నా ఓటు వేశారని బాధితురాలు బహిరంగంగా వెల్లడించారు. 83.99 శాతం పొలింగ్ […]

Municipal Elections: మున్సిపల్ పోరు.. జోరుగా పోలింగ్.. 73.01 శాతంగా నమోదు

Municipal Elections: మున్సిపల్ పోరు.. జోరుగా పోలింగ్.. 73.01 శాతంగా నమోదు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మున్సిపాలిటీల్లోనే ఓటింగ్ శాతం అధికంగా ఉండటం విశేషం. వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును భారీగా వినియోగించుకున్నారు. ఇక్కడ అత్యధికంగా 75.88 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు, కార్పొరేషన్ల పరిధిలో […]

Gadwal News: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోరు.. ఐజలో అత్యధికంగా 84.69 శాతం పోలింగ్ నమోదు!
Drug Bust: ఒడిశా పెడ్లర్ల అరెస్ట్.. 70కిలోల గంజాయి సీజ్!
Scooty Driving Risks: స్కూటీ డ్రైవర్లు తస్మాత్ జాగ్రత్త.. పిల్లల భద్రతపై ఐపీఎస్ అధికారి స‌జ్జ‌నార్ పోస్ట్
Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్.. కేసు నమోదుకు ఆదేశం, ధీటుగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే

Jagga Reddy: జగ్గారెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్.. కేసు నమోదుకు ఆదేశం, ధీటుగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చుట్టూ రాజకీయ సెగలు ముసురుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడిన ఎస్‌ఈసీ, తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీని ఆదేశించింది. అసలేం జరిగిందంటే…? సంగారెడ్డి […]

Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Raja Narasimha:  రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీలు కాంగ్రేస్‌ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha)ధీమా వ్యక్తం చేసారు. జోగిపేటలోని మార్కెట్‌ గంజ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. జోగిపేట మున్సిపాలిటీని కాంగ్రేస్‌ దక్కించుకుంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పాలనతోనే మంచి ఫలితాలను సాధించుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజలు అనుకూలంగా ఓటు వేసారన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఈ […]

KTR Allegations: ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం’.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

KTR Allegations: ‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం’.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

KTR Allegations: ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యకాండకు దిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఎక్స్ వేదికగా గురువారం ఫైర్ అయ్యారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్నదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. అడుగడుగునా అధికార దుర్వినియోగం ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు […]

Tandur Politics: తాండూరు​ చైర్మన్​ ఎవరికి దక్కుతుందో? మాటల తూటాలతో రచ్చకెక్కుతున్న నేతలు!

Tandur Politics: తాండూరు​ చైర్మన్​ ఎవరికి దక్కుతుందో? మాటల తూటాలతో రచ్చకెక్కుతున్న నేతలు!

Tandur Politics:  మున్సిపల్​ ఎన్నికల నోటిఫికేషన్​ నుంచి తాండూర్​ రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. ఎమ్మెల్యే మనోహార్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డిలు మున్సిపాలిటీని తమ చేతుల్లోనే ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నామినేషన్ల పర్వం ఊపందుకున్న నుంచి పొలింగ్ ముగిసేంత వరకు తాండూర్​ పట్టణం మాటలు, తూటలతో హీటెక్కింది. వికారాబాద్​ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలుంటే తాండూర్​ పట్టణంలో నడిచిన రాజకీయ మిగిలిన మున్సిపాలిటీల్లో లేదని చెప్పాలి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాటలు తూటలలాగా ఒకరిపై ఒకరు తీవ్ర […]

Harish Rao: అధికార గర్వంతో అరాచకాలు.. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొడతారు: హరీష్ రావు సంచలన ట్వీట్!

Harish Rao: అధికార గర్వంతో అరాచకాలు.. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొడతారు: హరీష్ రావు సంచలన ట్వీట్!

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు అడుగడుగునా ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. అధికార గర్వంతో దాడులు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు […]

Mahesh Kumar Goud: మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయం :  మహేష్ కుమార్ గౌడ్
Ponnam Prabhakar: మున్సిపల్ ఎన్నికల్లో.. గెలుపు కాంగ్రెస్ పార్టీదే.. మంత్రి పొన్నం ధీమా

Ponnam Prabhakar: మున్సిపల్ ఎన్నికల్లో.. గెలుపు కాంగ్రెస్ పార్టీదే.. మంత్రి పొన్నం ధీమా

Ponnam Prabhakar: తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పోలిసులతో ఘర్షణ పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులపై‌ దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు అబద్దాలను ప్రచారం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికలలో‌‌ ఓడిపోతున్నామన్న […]

TG Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ ఊపులో హస్తం.. బీఆర్ఎస్, బీజేపీ పరిస్థితి ఏంటి?

Big Stories

Advertisement
×