E-Paper
Advertisement
ఎండలో ఎదురుచూపులు.. ఇవి బస్ షెల్టర్లా మందుబాబుల అడ్డాలా..?
ఇకపై ఆలయాల్లో అవి ఉండకూడదు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

ఇకపై ఆలయాల్లో అవి ఉండకూడదు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

Basara Temple: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్ర‌ద‌ర్శ‌నలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు. బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవాల‌య అభివృద్ధి ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి […]

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా!
రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

బాసర క్షేత్రం సరికొత్త శోభను సంతరించుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి సుమారు రూ.225 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్షరాభ్యాసాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

బంధం చెరువును చంపేస్తున్న అధికారయంత్రాంగం.. ఇప్పటికైనా స్పందిస్తారా..!
BRS : కేసీఆర్ గుర్తులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయా?

BRS : కేసీఆర్ గుర్తులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయా?

బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ పాలన, ఆయన ప్రత్యేక రాష్ట్రంలో తీసుకొచ్చిన మార్పులు, నిర్మాణాలు,ప్రాజెక్టుల గురించి పదే పదే ప్రస్తావిస్తుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆయన గుర్తులను చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నదని సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేస్తుంటారు. అసలు గుర్తులు అంటే ఏమిటి? ప్రజల మనసులో చెదిరిపోకుండా ఉండేదా? కేవలం ప్రచార ఆర్భాటాలు, తనకు గుర్తింపు రావాలని కట్టిన కట్టడాలా? అనేదానిపై క్లారిటీ మాత్రం కొరవడింది. పాలకులు మంచి చేస్తే ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.సంక్షేమం, విద్య, ఆరోగ్యం, […]

సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో హైటెన్షన్.. కూల్చివేతలపై భగ్గుమన్న వ్యాపారులు

సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో హైటెన్షన్.. కూల్చివేతలపై భగ్గుమన్న వ్యాపారులు

సికింద్రాబాద్, మోండా మార్కెట్ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగడంతో స్థానిక వ్యాపారులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ పొట్టకొట్టడమేంటని ఆగ్రహించిన చిరు వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే ఈ ఘర్షణ పెరిగి పెద్దదై అధికారులపై దాడులకు దారితీసింది. జేసీబీలను అడ్డుకున్న వ్యాపారులు వాటిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అధికారులు […]

రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

Land Survey: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా సర్కార్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సర్వే నంబర్ల వారీగా డిజిటల్ సర్వే పూర్తి కాకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించకూడదని భావిస్తోంది. దీనికోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ భూ భారతిలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూమికి సంబంధించిన దస్తావేజులు ఉంటే ప్రాసెస్ పూర్తవుతుంది. కానీ,క్షేత్రస్థాయిలో ఆ భూమి ఉందా? సరిహద్దులు సక్రమంగా […]

Congress : ఆ ఇద్దరిలో ఒకరి మంత్రి పదవి ఔట్!
Kerala Elections: ఇండియా కూటమిలో చిచ్చు.. కేరళ ఫలితాలు జాతీయ పొత్తులను శాసించేనా..?
స్వేచ్ఛ ఎఫెక్ట్.. నల్లవాని కుంట అక్రమాలపై కదిలిన యంత్రాంగం
మేడారం పూజారి కొడుకు పరిస్థితి విషమం.. ఒక కాలు తొలగింపు, మరో కాలికి రాడ్ అమరిక
Jagruti Party: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు.. తెలంగాణ జాగృతి పార్టీ పోస్టర్ ఆవిష్కరణ!
టోమోలో వసూళ్ల పర్వం.. అడ్వర్టైజింగ్ రంగంలో లీగల్ దందా..!

Big Stories

×