E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

EPFO New Rules: బ్యాంక్ అకౌంట్‌లా మారనున్న ఈపీఎఫ్, యూపీఐ పిన్‌తో క్షణాల్లో నగదు బదిలీ
Bhupalpally: ఎస్సై అతి ఉత్సాహం.. డ్రంక్ అండ్ డ్రైవ్ బండిలో 55 రోజుల తర్వాత గుడుంబా ప్రత్యక్షం? అసలు నిజం ఏంటంటే..?

Bhupalpally: ఎస్సై అతి ఉత్సాహం.. డ్రంక్ అండ్ డ్రైవ్ బండిలో 55 రోజుల తర్వాత గుడుంబా ప్రత్యక్షం? అసలు నిజం ఏంటంటే..?

భూపాలపల్లి జిల్లాలో చట్టాన్ని రక్షించాల్సిన అధికారి, అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో నడుస్తూ బాధితులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. చిట్యాల మండల కేంద్రంలో ఎస్సై శ్రవణ్ రావు వ్యవహరిస్తున్న తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనంలో 55 రోజుల తర్వాత గుడుంబా దొరికిందని కేసు నమోదు చేయడం ఇప్పుడు పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది? బాధితుల కథనం ప్రకారం.. […]

Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ‘నేనున్నా’ అంటూ ముందుండే ఆయన, భవిష్యత్తు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన జీవితంలో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేస్తూ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. గత ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన గెలుపు కోసం స్వయంగా కాంగ్రెస్ […]

CM Revanth: చదువే నా ఫస్ట్ ప్రయారిటీ, జడ్చర్లలో ఐఐటీ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
CM Chandrababu: కాకినాడ నుంచి ప్రపంచ దేశాలకు గ్రీన్ అమ్మోనియా.. ఇది కదా అభివృద్ధి అంటే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: కాకినాడ నుంచి ప్రపంచ దేశాలకు గ్రీన్ అమ్మోనియా.. ఇది కదా అభివృద్ధి అంటే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో ప్రతిష్టాత్మకమైన ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం ప్రస్తుత ప్రపంచం బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలపై విపరీతంగా ఆధారపడి […]

Telangana Jobs: తెలంగాణ కొలువుల  జాతర వచ్చేస్తోంది.. త్వరలో భారీ పోలీస్ రిక్రూట్మెంట్, ప్రిపరేషన్ షురూ చేయండి..

Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర వచ్చేస్తోంది.. త్వరలో భారీ పోలీస్ రిక్రూట్మెంట్, ప్రిపరేషన్ షురూ చేయండి..

తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు అందుతోంది. రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రిటైర్మెంట్ల కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే వార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల భర్తీకి కసరత్తు వేగవంతమైంది. ముఖ్యంగా కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ (SI) […]

Scams: సోషల్ మీడియా మోసాలపై పోలీసుల ఉక్కుపాదం.. సెలబ్రిటీలైనా, ఇంకెవరైనా వదిలే ప్రసక్తే లేదు, సజ్జనార్ వార్నింగ్

Scams: సోషల్ మీడియా మోసాలపై పోలీసుల ఉక్కుపాదం.. సెలబ్రిటీలైనా, ఇంకెవరైనా వదిలే ప్రసక్తే లేదు, సజ్జనార్ వార్నింగ్

సోషల్ మీడియా వేదికగా సాగుతున్న సరికొత్త దందాపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపనుంది. లక్కీ డ్రాల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు వార్నింగ్ ఇస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన ట్వీట్ చేశారు. రీల్స్‌లో భారీ బిల్డప్.. రియాలిటీలో నిలువు దోపిడీ..! సోషల్ మీడియా పరపతిని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనకు తెరలేపిన కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆగడాలపై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్కీ డ్రా పేరుతో సామాన్యులను మోసం చేస్తున్న వారిపై […]

Nellore District: రాష్ట్రంలో దారుణ విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

Nellore District: రాష్ట్రంలో దారుణ విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలం ఇసుకపల్లి తీరంలో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా గడుపుదామని సముద్ర తీరానికి వచ్చిన నలుగురు యువకులు అలల ఉధృతికి చిక్కి సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం కాసేపటికే తీరానికి కొట్టుకురాగా.. మిగిలిన ముగ్గురి పరిస్థితి ఇంకా తెలియరాలేదు. అలల ఉధృతికి గల్లంతు..  పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సెలవు దినం కావడంతో కొంతమంది యువకులు బృందంగా కలిసి అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌కు చేరుకున్నారు. […]

Rafale Jets: భారత రక్షణ రంగంలో సరికొత్త శకం.. 114 రాఫెల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్!
Gade Innaiah: గాదె ఇన్నయ్యకు 48 గంటల పాటు.. బెయిల్ మంజూరు
CM Revanth: త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ.. గ్రూప్-3 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్
Betting Sites: ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. 8000 వెబ్ సైట్స్ బ్లాక్

Betting Sites: ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. 8000 వెబ్ సైట్స్ బ్లాక్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల తలెత్తుతున్న సామాజిక, ఆర్థిక ముప్పులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. తాజాగా మరో 242 ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు విఘాతం కలిగించడంతో పాటు.. సామాన్యులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న ఇలాంటి వెబ్‌సైట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు […]

Bhupalpalli: రోడ్డుపై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు, మేడారం వెళ్లి వస్తుండగా ఘటన
Dharani Fraud: ధరణి పోర్టల్‌లో భారీ కుంభకోణం.. మొత్తం 1,080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్, 15 మంది నిందితుల అరెస్ట్

Dharani Fraud: ధరణి పోర్టల్‌లో భారీ కుంభకోణం.. మొత్తం 1,080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్, 15 మంది నిందితుల అరెస్ట్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధరణి, భూ-భారతి డిజిటల్ రిజిస్ట్రేషన్ మోసం కేసులో వరంగల్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. అధునాతన సాంకేతికతను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న భారీ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 15 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మోసం సాగిందిలా.. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆన్‌లైన్ […]

Social Media Ban: ఏకంగా 47 లక్షల సోషల్ మీడియా అకౌంట్లు క్లోజ్ చేసిన ప్రభుత్వం, ఇక కష్టమే!

Big Stories

×