E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

CM Revanth: సదర్మట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్.. యాసంగి పంటకు నీటి విడుదల

CM Revanth: సదర్మట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్.. యాసంగి పంటకు నీటి విడుదల

సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మామడ మండలం పోన్కల గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన సదర్మట్ బ్యారేజీని సీఎం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. ఘనస్వాగతం పలికిన మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతకుముందు.. హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న సీఎంకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు మ్యాపులు, ఫోటో […]

Supreme Court: ప్రభాకర్ రావు విచారణను ఇంకెంత కాలం కొనసాగిస్తారు?  ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: ప్రభాకర్ రావు విచారణను ఇంకెంత కాలం కొనసాగిస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఆయనకు ఉన్న మధ్యంతర రక్షణను పొడిగించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రభాకర్ […]

Nampally Numaish 2026: నుమాయిష్‌లో ‘ధరల’ మంట.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఎగ్జిబిషన్ రేట్లు!
Nothing Phone: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు.. బిగ్ బాంబ్ పేల్చిన నథింగ్ సీఈవో, ఎంత పెరుగుతాయంటే..?
KTR: స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు.. ఉపఎన్నికల భయంతోనే రేవంత్ సర్కార్ ఇలా..? కేటీఆర్ సంచలన ట్వీట్

KTR: స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు.. ఉపఎన్నికల భయంతోనే రేవంత్ సర్కార్ ఇలా..? కేటీఆర్ సంచలన ట్వీట్

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ వ్యవస్థ అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కలిసి రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారని, అడుగడుగునా ప్రజాస్వామ్య విలువలను తూట్లు పొడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. భ్రష్టు పట్టిన స్పీకర్ వ్యవస్థ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే […]

Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర క్రేన్ ప్రమాదాలు.. రెండ్రోజుల్లో 34 మంది మృతి, వీడియో వైరల్

Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర క్రేన్ ప్రమాదాలు.. రెండ్రోజుల్లో 34 మంది మృతి, వీడియో వైరల్

థాయ్‌లాండ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న క్రేన్ ప్రమాదాలు ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిర్మాణ రంగంలో భద్రతా లోపాలు సామాన్య ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే రెండు భారీ ప్రమాదాలు జరగడం అక్కడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. థాయ్‌లాండ్‌లో వరుసగా జరుగుతున్న భారీ క్రేన్ ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నిన్న […]

Republic Day 2026: రిపబ్లిక్ డే పరేడ్.. వాటి కోసం 1275 కేజీల బోన్‌లెస్ చికెన్, ఐఏఎఫ్ మాస్టర్ ప్లాన్!
CM Revanth: హైదరాబాద్‌కు ‘సదరన్ కమాండ్ సెంటర్’.. సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth: హైదరాబాద్‌కు ‘సదరన్ కమాండ్ సెంటర్’.. సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం అధ్యక్షతన గురువారం ‘సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్’ (Civil Military Liaison Conference) నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం మధ్య నెలకొన్న పలు భూ సమస్యలు, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దశాబ్ద కాలంగా అన్యాయం.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం […]

Mallanna: మహిళా IAS వ్యవహారంలో బీఆర్ఎస్ కుట్ర.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
Maoist Surrender: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. మరో 52 మంది సరెండర్
West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

సంక్రాంతి సంబరాలు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. పండుగ పూట పిండివంటలు, కొత్త అల్లుళ్ల సందడి ఒకెత్తయితే.. కోడిపందేల హోరు మరో ఎత్తు. ముఖ్యంగా కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది పందేల జోరు మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తోంది. బరుల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారుతుండటంతో పందెంరాయుళ్ల ఉత్సాహం గగనాన్ని తాకుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరి ఈ ఏడాది ఒక భారీ పందెంతో […]

Telangana: మానవత్వం చాటుకున్న రేవంత్ సర్కార్.. గల్ఫ్ కార్మికుడి మృతదేహం తరలింపుకు రూ. 1.50 లక్షల సాయం
Gandhi Bhavan: గాంధీ భవన్‌లో భారీ పాము కలకలం.. సంక్రాంతి సెలవులతో తప్పిన పెను ప్రమాదం!
Palnadu news: ఎస్ఐ వాహనం బీభత్సం.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Iran: ఇరాన్‌లో రక్తపాతం.. ఇప్పటివరకు 3420 మంది మృతి, ఉరిశిక్షలు నిలిపివేత

Iran: ఇరాన్‌లో రక్తపాతం.. ఇప్పటివరకు 3420 మంది మృతి, ఉరిశిక్షలు నిలిపివేత

గత కొంతకాలంగా ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి. ఆందోళనకారులపై భద్రతా దళాలు జరుపుతున్న కాల్పులను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ఈ వెనకడుగు వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,420 దాటినట్లు వివిధ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అంచనా వేస్తున్నాయి. సోషల్ మీడియాలో […]

Big Stories

×