E-Paper
Advertisement
నీరు వృథా చేస్తే ఇక మీ అడ్రస్ గల్లంతే.. జలమండలి శాఖ కీలక నిర్ణయం
గులాబీ కోటలో ముదురుతున్న అంతర్గత యుద్దం.. అక్కడే క్లాస్ పీకపోతున్న బాస్..!

గులాబీ కోటలో ముదురుతున్న అంతర్గత యుద్దం.. అక్కడే క్లాస్ పీకపోతున్న బాస్..!

BRS Strategy: స్వేచ్ఛ బ్యూరో: గులాబీ అధిష్టానం ఎట్టకేలకు సంస్థాగతంపై దృష్టిసారించబోతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతుంది. కేడర్ కు నేతల మధ్య ఉన్న అంతరాలను సరిద్దబోతుంది. అందుకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే సమావేశంను వేదికగా మల్చుకోబోతుంది. పార్టీ ఎన్నికల నాటికి ఏయే కార్యక్రమాలు చేపట్టాలి.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేదానిపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గా పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించబోతున్నారు. తొలిసారి […]

గాంధీ భవన్ నుండి సీక్రెట్ ఆర్డర్స్.. రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్..?
వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

వాహనదారులకు తప్పని తిప్పలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ఇప్పట్లో లేనట్టే..?

Vehicle Testing: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను మరింత పారదర్శకం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు’ (ఏటీఎస్) ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అత్యాధునిక సాంకేతికతతో వాహనాల సామర్థ్యాన్ని పరీక్షించాలనే లక్ష్యం బాగున్నా, దాని వెనుక జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సుమారు రూ. 296 కోట్ల భారీ వ్యయంతో 37 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినప్పటికీ, టెండర్ల దశలోనే ఈ ప్రాజెక్టు చిక్కుముడి పడింది. ఆటోమేటెడ్‌గా […]

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..?
ఆశించిన ఫలితం రాలేదని కవిత కొత్త పార్టీ ప్రకటన: నవీన్ చారి!
నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా: ఎంపీ చామల ఫైర్!
కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!
పైకం ఇస్తేనే పత్రం కదులుతుంది.. లేకుంటే కొర్రీలే..?
చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్
రికార్డులు తిరగరాసిన బోటనీ బాలాజీ స్కూల్.. 276 ర్యాంకులతో అదరహో..!
ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ బిగ్ స్కామ్.. 2.65 కోట్ల ఘరానా మొసం!
గంజాయి మత్తులో యువకులు హల్చల్.. కిరాణా షాపు ధ్వంసం
దౌల్తాబాద్ తహసీల్దార్ తీరుపై న్యాయవాదుల ధ్వజం
ఈ జిల్లాలో డేంజర్ బెల్స్.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు!

ఈ జిల్లాలో డేంజర్ బెల్స్.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు!

Telangana weather: స్వేచ్ఛ బ్యూరో: ప్రస్తుత వేసవిలో భానుడు భగ్గుమంటున్నాడు.ఉదయం తొమ్మిదింటి నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది రహదారిలో జనసంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు. జిల్లాలో గత 12 రోజులుగా భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు.అంతేకాకుండా ఉష్ణోగ్రతకు మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి. జిల్లాలో 40 నుంచి 43.3 డిగ్రీల […]

Big Stories

×