E-Paper
Advertisement
Top 20 News Today: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్, ఢిల్లీలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు,
Top 20 News Today: చిట్టీల పేరుతో మోసం.. చితకబాదిన బాధిత మహిళలు, ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు సీరియస్
Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

1. ఎమ్మెల్యేల పిటిషన్లకు గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 19న తెల్లం వెంకట్రావు, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు విననున్నారు. 2. నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. తొలుత హైదరాబాద్‌లోని […]

Top 20 News Today: కిల్లర్ హస్బెండ్..  భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

Top 20 News Today: కిల్లర్ హస్బెండ్.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

1. సీఐఐ సదస్సు విజయ‌వంతం-ఎంపీ కేశినేని శివనాథ్ వైజాగ్ సీఐఐ సదస్సు విజయ‌వంతమైందన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. గత ఐదేళ్లలో వైసీపీ పాలనతో రాష్ట్రం వెనకబడిందని, వైసీపీ అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు. విశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఉంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబ‌డ్డుల‌కు పెద్ద పీట‌ వేస్తుంద‌న్నారు శివ‌నాథ్. 2. సౌదీ బస్సు ప్రమాదం పై నాంపల్లి ఎమ్మెల్యే మజీద్‌ […]

Top 20 News Today: కార్తీకమాసంలో ఆఖరి సోమవారం కావడంతో.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

1. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. 2. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న చలి తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదు […]

Top 20 News Today: తిరుపతిలో లిక్విడ్ గంజాయి కలకలం,  విశాఖ VMRDA కార్యాలయంలో మంత్రి సమీక్ష
Top 20 News Today: సీపీ సజ్జనార్ ఫేక్ ఖాతాలతో డబ్బు మోసం, తప్పిన రైలు ప్రమాదం
Top 20 News Today: కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం రేవంత్ రెడ్డి, నేడు సీఐడీ ముందుకు హీరో రానా
Top 20 News Today: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్ని కీలలు, ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Top 20 News Today: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్ని కీలలు, ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య

1. విశాఖ వేదికగా రెండో రోజు CII పార్టనర్‌షిప్ సమ్మిట్.. విశాఖలో రెండో రోజు సీఐఐ సదస్సు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్‌తో పాటు.. సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రేమాండ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 2. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో హైటెన్షన్ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో హైటెన్షన్ నెలకొంది. కంకరబోడ్‌లోని స్కూల్లో […]

Top 20 News Today: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బీజేపీ ఓటమిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్

Top 20 News Today: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బీజేపీ ఓటమిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్

1. తెలంగాణలో చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాలను చ‌లి వ‌ణికిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తెలంగాణలో 10 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు 2. ఫస్ట్ డే భారీ ఎత్తున MOUలు కుదుర్చుకున్న ప్రభుత్వం విశాఖ వేదికగా ఇవాళ రెండో రోజు CII పార్టనర్‌షిప్ సమ్మిట్ […]

Top 20 News Today: టీచర్ అసభ్యకర ప్రవర్తన.. ధర్నాకు దిగిన తల్లిదండ్రులు, మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 54 మంది!,
Top 20 News Today: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి, ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్

Top 20 News Today: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి మృతి, ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్

1. ఘనంగా ప్రారంభమైన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో.. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌లు హాజరయ్యారు. 2. వెంకన్న సేవలో ప్రముఖ మంత్రులు తిరుముల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి అభిషేకం సేవలో […]

Top 20 News Today: ఒకే స్కూటీపై నలుగురు.. పైగా నిల్చొని ప్రయాణించిన బాలుడు, పెళ్లికి అంగీకరించలేదని వ్యక్తి ఆత్మహత్య
Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

Top 20 News Today: నవంబర్ 17న తెలంగాణ క్యాబినెట్ సమావేశం, ఆలయంలో చోరీ.. అమ్మవారి విగ్రహం ధ్వంసం..

1. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం కంపెనీల ప్రతినిధులు తెలంగాణకు రావాలి- సీఎం రేవంత్ ఢిల్లీలో జరిగిన యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారికి వివరించారు. ఇండో-యూఎస్ సమ్మిట్‌ కోసం పలు కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. 2. హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాల […]

Big Stories

×