E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
AD Srinivasulu Arrest: ఏసీబీ వలలో రూ.100 కోట్ల.. అవినీతి తిమింగలం

AD Srinivasulu Arrest: ఏసీబీ వలలో రూ.100 కోట్ల.. అవినీతి తిమింగలం

AD Srinivasulu Arrest: రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు ఇంచార్జీగా పనిచేస్తున్న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాసులు భారీ అవినీతి ఆరోపణల కేసులో చిక్కుకున్నారు. అక్రమ లావాదేవీలు, ప్రభుత్వ భూముల అనధికార  బదలాయింపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకారం వంటి అంశాల్లో ఏసీబీ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో.. అధికారులను అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ విచారణలో భాగంగా శ్రీనివాసులు అనేక మార్పిడి లావాదేవీలకు కేంద్రబిందువుగా ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. ముఖ్యంగా […]

Indigo Flight Cancellations: ఇండిగో విమానం ఆలస్యం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళన

Indigo Flight Cancellations: ఇండిగో విమానం ఆలస్యం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళన

Indigo Flight Cancellations: అయ్యప్ప దర్శనార్థం సబరిమలకు వెళ్లేందుకు సిద్ధమైన భక్తులకు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఆకస్మికంగా రద్దు కావడంతో ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్న సాయంత్రం నుంచే కొచ్చీకి వెళ్లేందుకు భారీ సంఖ్యలో భక్తులు విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ, విమానాలు రద్దు అయ్యాయని అక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని, అన్ని ఏర్పాట్లు […]

Heera Group Fraud Case: హీరా గ్రూప్ సీఈఓకు బిగ్ షాక్.. జూబ్లిహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
CM Revanth Reddy: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.531 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో నర్సంపేటకు రానున్న సీఎం.. రూ.200కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవనానికి భూమి పూజ నిర్వహిస్తారు. అలాగేరూ.130 కోట్లతో నిర్మించే మెడికల్‌ కాలేజీ భవనాలకు, రూ.25కోట్లతో నిర్మించే నర్సింగ్‌ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.20 కోట్లతో నర్సంపేట మునిసిపాలిటీ […]

Telangana: తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. తొలి విడత ఏకగ్రీవాలు ఎన్నో తెలుసా?
Hyderabad News: నడి రోడ్డుపై గుర్రపు స్వారి.. రాజేంద్ర నగర్‌లో చప్రీగాళ్ల పిల్ల చేష్టలు, వీడియో వైరల్
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు నిప్పంటించుకున్న యువకుడు
Telangana BJP: బీజేపీలో అయోమయం.. కొత్త నేతలంతా రివర్స్!
Siddipet: సిద్ధిపేట.. కాంగ్రెస్‌లో సీటు చిచ్చు
Sarpanch Elections: పంచాయతీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ న్యూస్.. సర్పంచ్‌గా ఎమ్మెల్యే భార్య పోటీ
MP Kiran Kumar: ఉపాధ్యాయుల సమస్యలపై పార్లమెంట్‌లో ఎంపీ చామల గళం.. వారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని..?
Balasubrahmanyam Statue: రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దనడానికి కారణం ఇదేనా? వివాదం ఎందుకు?

Balasubrahmanyam Statue: రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్దనడానికి కారణం ఇదేనా? వివాదం ఎందుకు?

SP Balasubrahmanyam Statue: దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 15న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి జూపల్లి, నటుడు శుభలేఖ సుధాకర్ విగ్రహ ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది తెలంగాణ వాదులు బాలు విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక వేదికలో ఆంధ్రాకు చెందిన వ్యక్తికి చోటు కల్పించడం సరికాదంటున్నారు. గద్దర్, అందె […]

CM Revanth Reddy: ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యత ఇక నేను చూసుకుంటా.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Mahesh Kumar: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కావాలనే రచ్చ చేస్తున్నారు… మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×