E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Hyderabad Traffic: భాగ్యనగర వాసులకు ముఖ్య గమనిక.. 9 నెలల పాటు నేషనల్ హైవే క్లోజ్..
CM Revanth Reddy: తుపాను బాధితులను ఆదుకోవడంలో అన్ని రకాలుగా సిద్ధం.. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తుపాను బాధితులను ఆదుకోవడంలో అన్ని రకాలుగా సిద్ధం.. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో తీసుకున్న చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణ, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, […]

Jubilee Hills by Election: జూబ్లీహిల్స్ బైపోల్.. గెలుపు వార్ వన్ సైడే: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Young Couple Swept Away: వరదలో బైక్‌తో సహా కొట్టుకుపోయిన జంట.. బయటపడ్డ యువకుడు.. గల్లంతైన యువతి
Hyderabad: అయ్యప్ప మాల ధరించిన విద్యార్థి.. క్లాస్ రూంలోకి అనుమతించని స్కూల్ యాజమాన్యం
Hyderabad Politics: హరీష్ రావు ఇంటికి ఎమ్మెల్సీ కవిత.. ఆయన కుటుంబసభ్యులకు పరామర్శ
Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ బైపోల్.. ఎన్నికల ప్రచారంలో పార్టీలు, దోసెలు వేసిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ బైపోల్.. ఎన్నికల ప్రచారంలో పార్టీలు, దోసెలు వేసిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా.. యూసుఫ్ గూడా డివిజన్‌లోని శ్రీ కృష్ణనగర్‌లో దోశ వేస్తూ ప్రచారం చేశారు మంత్రులు పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజాగా యూసుఫ్‌గూడా డివిజన్‌లో జరిగిన ప్రచార సభలో పొన్నం మాట్లాడుతూ.. తీవ్రస్థాయిలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలుపు ద్వారానే.. జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి బాటలు పడతాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత […]

Warangal Floods: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. వరంగల్ అతలాకుతలం
Hyderabad Traffic Diversions: హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు, ఆ మార్గాలపై సూచనలు

Hyderabad Traffic Diversions: హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు, ఆ మార్గాలపై సూచనలు

Hyderabad Traffic Diversions: హైదరాబాద్ సిటీవాసులకు ముఖ్య గమనిక. హైదరాబాద్‌ సిటీలో ప్యారడైజ్‌ చౌరస్తా నుంచి డెయిరీ ఫారం వరకు ఎలివేటెడ్‌ కారిడార్ పనులు ఇవాళ (అక్టోబర్ 30) నుంచి మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.  ఆ మార్గం మూసివేత కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని జాయింట్ కమిషనర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్ పనులు మొదలు సికింద్రాబాద్‌ ఏరియాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది రేవంత్ […]

Montha on Telangana: తెలంగాణకు మొంథా ముప్పు.. నీటిలో వరంగల్ సిటీ,  ఇవాళ భారీ వర్షాలు
DCC President Post: సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు ఎవరు?
Jubilee Hills : జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. గెలుపు డిసైడ్ చేసేది వాళ్లేనా?

Jubilee Hills : జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. గెలుపు డిసైడ్ చేసేది వాళ్లేనా?

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నియోజకవర్గంలో కుల సమీకరణలపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. సెగ్మెంట్‌లో పట్టున్న సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు…ఆ వర్గాలవారీగా నేతలను రంగంలోకి దించి మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.. ఎంఐఎం మద్దతుతో అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో నిర్ణయాత్మకంగా ఉన్న మైనార్టీ ఓట్లపై నమ్మకంతో పావులు కదుపుతోంది. మరోవైపు వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి ఆయా వర్గాల మంత్రులను వర్గాలను […]

Misuse of scholarship funds: స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగంపై ఉక్కుపాదం.. విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశం

Misuse of scholarship funds: స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగంపై ఉక్కుపాదం.. విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశం

Misuse of scholarship funds: రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్ ఫీజు కింద విడుదలవుతున్న ప్రభుత్వ నిధులను కొన్ని విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడి దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, B.Ed, D.Ed కళాశాలలతో సహా స్కాలర్‌షిప్ పొందుతున్న అన్ని సంస్థలపై సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  రామకృష్ణ […]

SFI: స్టూడెంట్స్‌కు అలెర్ట్.. రేపు అన్ని కాలేజీలు బంద్.. ఎందుకంటే?

SFI: స్టూడెంట్స్‌కు అలెర్ట్.. రేపు అన్ని కాలేజీలు బంద్.. ఎందుకంటే?

SFI: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర కమిటీ ఆందోళనకు సిద్ధమైంది. ఈ సమస్యపై ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, వృత్తి విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. సోమవారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, టి. నాగరాజులు […]

Big Stories

×