E-Paper
Advertisement
Top 20 News:  క్షుద్రపూజ పేరుతో మోసపోయిన దంపతులు…యాదాద్రిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Top 20 News:  క్షుద్రపూజ పేరుతో మోసపోయిన దంపతులు…యాదాద్రిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

1. విజన్ డాక్యుమెంట్-2047 అగ్రి చాప్టర్ తుది రూపకల్పన విజన్ డాక్యుమెంట్-2047లోని అగ్రి చాప్టర్ తుది రూపకల్పనపై అధికారులతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడంలో వ్యవసాయ రంగం ప్రధాన భూమిక వహిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగ ఉజ్వల భవిష్యత్తు కోసం పొందుపర్చాల్సిన కార్యక్రమాల వివరాలపై చర్చించారు మంత్రి.   2. కాళోజీ యూనివర్సిటీపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం కాళోజీ యూనివర్సిటీలో అక్రమాల పేరుతో […]

Top 20 News:  ‘జీరో ఎకౌంట్’ సమర్పించని కారణంగా నామినేషన్ రద్దు…. వృద్ధాప్యం వల్ల రైతుల ఇబ్బంది
Top 20 News: డంపింగ్ యార్డ్ వల్ల గోదావరి తీరం పాడవుతుంది…మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది: మల్లారెడ్డి
Top 20 News: నాకు ఒక్కరే భార్య: బాలకృష్ణ….మలక్‌పేటలో మాస్‌ కాపీయింగ్‌
Top 20 News: సుచిత్ర సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం….పది రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
Top 20 News: నేను కూడా మావోయిస్టు భాదితుడినే: మహేష్ కుమార్ గౌడ్….కవితను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

Top 20 News: నేను కూడా మావోయిస్టు భాదితుడినే: మహేష్ కుమార్ గౌడ్….కవితను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

1. నేను కూడా మావోయిస్టు భాదితుడినే: మహేష్ కుమార్ గౌడ్ మావోయిస్టుల లొంగుబాటుపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా మావోయిస్టుల బాధితుడినేనన్నారు. మావోయిస్టుల మూలంగా సర్వం కోల్పోయానని అన్నారు. హింస పోలీసులు చేసినా… మావోయిస్టులు చేసినా తాము వ్యతిరేకిస్తామన్నారు మహేష్ కుమార్. 2. పుష్కరాలకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చెయ్యాలి: రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గోదావరి పుష్కరాలు ఏర్పాట్లు, సదుపాయాలపై సమీక్షించారు. […]

Top 20 News: కల్తీ నెయ్యి కేసులో మరొకరి అరెస్ట్…టెక్నీషియన్ లేరని ల్యాబ్‌ సీజ్
Top 20 News: వింత ఆచారంతో వరుడు, వధువుల పెళ్ళి …760 కిలోల గంజాయి పట్టుబడింది

Top 20 News: వింత ఆచారంతో వరుడు, వధువుల పెళ్ళి …760 కిలోల గంజాయి పట్టుబడింది

1. పోలవరం ఏర్పాటు చేయడంతో ప్రజల ఆందోళన ఏపీ జిల్లాల పునర్విభజనలో భాగంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై రంపచోడవరం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంపచోదవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిపింది గత ప్రభుత్వం. దీంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం పోలవరం ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2. వైసీపీ నేతల పై సుప్రీంకోర్టు ఆగ్రహం వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో […]

Top 20 News Today: రాజధాని అమరావతిలో మరో ముందడుగు, ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం
Top 20 News Today: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, నంద్యాలలో పత్తి రైతుల ఆందోళన
Top 20 News: పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన జగదీశ్ రెడ్డి…365 కిలోమీటర్లు పాదయాత్ర…
Top 20 News: జీఓ 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్…సైబర్ క్రైమ్ మోసగాళ్లు అరెస్ట్

Top 20 News: జీఓ 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్…సైబర్ క్రైమ్ మోసగాళ్లు అరెస్ట్

1. నేను మాట్లాడటం ప్రారంభిస్తే చాలామంది నోళ్లు మూతబడతాయి నెల్లూరులో మేయర్ స్రవంతి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టారని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మాట్లాడాల్సిన సమయం వస్తే తప్పకుండా మాట్లాడతానన్నారు కోటంరెడ్డి. తాను మాట్లాడటం ప్రారంభిస్తే చాలామంది నోళ్లు మూతపడతాయని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులు తన సమాధానం చెప్పే పరిస్థితి రాకుండా కోరుకుంటే మంచిదన్నారు కోటంరెడ్డి. 2. మా ఇంటిని డంపింగ్ యార్డ్ చెయ్యద్దు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుం […]

Top 20 News Today: ఘోర రైలు ప్రమాదం..11 మంది రైల్వే కార్మికులు మృతి, నాగబాబుకి మంత్రి పదవి లేనట్టేనా..?
Top 20 News Today: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ, దుర్గమ్మ ఆలయంలో చోరీ

Big Stories

Advertisement
×