E-Paper
Advertisement
Top 20 News: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం….ఓటు వెయ్యాలంటే ముందు కోతుల్ని తరమండి
Top 20 News: మంత్రివర్గం నుంచి పవన్ కళ్యాణ్‌ను బర్తరఫ్ చేయాలి.. ఫార్ములా ఈ-కారు రేసులో కొత్త మలుపు
Top 20 News: ఉత్పత్తి లేకపోతే జీతం కూడా లేదు…దుమారం రేపుతున్న పవన్ వ్యాఖ్యలు
Top 20 News: రైతులను ముంచేసిన ఏనుగులు…పదవి కోసం చంపారా?…దొంగ డాక్టర్ అరెస్ట్
Top 20 News: తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్, కొత్తపేటలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

Top 20 News: తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్, కొత్తపేటలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

1. తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ కోనసీమలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. తెలంగాణ మంత్రుల విమర్శలకు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. “గతంలో కేసీఆర్ ‘ఆంధ్ర దొంగలు’ అనలేదా? ఏపీ వాళ్లను తరిమికొట్టాలని స్టేట్‌మెంట్లు ఇవ్వలేదా?” అని శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. తెలంగాణ నేతలు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 2. మంత్రి పొన్నం పూజలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి […]

Top 20 News: పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి…వైఎస్ జగన్ పెద్ద మనసు
Top 20 News: పరకామణి కేసులో హైకోర్టు కీలక నిర్ణయం…కర్ణాటకలో బస్సు ప్రమాదం…సమంత రింగ్ వైరల్
Top 20 News: అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు…వైసీపీ నేత రాసలీలలు వైరల్‌
Top 20 News: చంద్రబాబు పై విచారణ వాయిదా..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్

Top 20 News: చంద్రబాబు పై విచారణ వాయిదా..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్

1. పెరుగుతున్న కాలుష్యాన్ని రైతులపై నెట్టదు: సుప్రీమ్ కోర్ట్ దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశరాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని పేర్కొంది. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని..దాన్ని అహంకారానికి సంబంధించిన విషయంగా పరిగణించకూడదని సూచించింది.పంట దహనం చేయకూడదంటే వ్యర్థాలను తొలగించడానికి వారి వద్ద యంత్రాలు కూడా ఉండాలని పేర్కొంది. 2. […]

Top 20 News: హాంకాంగ్‌ భవన అగ్నిప్రమాదంలో 151 కు చేరిన మృతుల సంఖ్య….GHMC విస్తరణకు గవర్నర్ ఆమోదం

Top 20 News: హాంకాంగ్‌ భవన అగ్నిప్రమాదంలో 151 కు చేరిన మృతుల సంఖ్య….GHMC విస్తరణకు గవర్నర్ ఆమోదం

1. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకార్యకర్తల సమావేశం గాంధీభవన్‌లో నేడు కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమావేశానికి హాజరుకానున్నారు. కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలతో సమావేశం కానున్నారు. 2. హైదరాబాద్ టూ ఢిల్లీ టూ కొత్తగూడం ప్రయాణించనున్న సీఎం రేవంత్ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం గాందీభవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరుకానున్నారు. […]

Top 20 News Today: రాజకీయాల నుంచి రిటైర్.. ఒంగోలు ఎంపీ, డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్
Top 20 News Today: ఎమ్మెల్యే మాధవిరెడ్డి పై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు గ్రామస్తులు నిరసన
Top 20 News: రూ.73 లక్షలు పలికిన సర్పంచ్ పదవి.. ఎయిర్ హోస్టెస్‌‌ను లైంగికంగా వేధించిన ప్రయాణికుడు
Top 20 News: బాలికపై అత్యాచారం, టెస్టుల్లో గర్భవతి అని నిర్ధరణ.. ఇద్దరి ప్రాణాలు తీసిన తీసిన ‘క్రిస్మస్ స్టార్’

Big Stories

Advertisement
×