E-Paper
Advertisement
Nindu Noorella Saavasam Serial Today November 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు రణవీర్‌ కొత్త ప్లాన్‌
Top 20 News Today: మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం, ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు
Nara Lokesh: అమ్మాయిలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదే ‘కలలకు రెక్కలు’.. లోకేష్ కీలక ప్రకటన.

Nara Lokesh: అమ్మాయిలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదే ‘కలలకు రెక్కలు’.. లోకేష్ కీలక ప్రకటన.

Nara Lokesh: రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం రూపొందించిన ప్రతిష్టాత్మక పథకం ‘కలలకు రెక్కలు’ను వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు. విదేశాల్లో […]

Top 20 News Today: సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత లేఖ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆర్. కృష్ణయ్య ఫైర్
Top 20 News Today: కేటీఆర్ తీరుపై చామల ఫైర్, దుబాయ్ ఎయిర్ షోలో కూలిన విమానం.. పైలట్ మృతి
Top 20 News Today: వైఎస్ వివేకా కేసులో టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు, పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

Top 20 News Today: వైఎస్ వివేకా కేసులో టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు, పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

1.అభ్యంతరాలు వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌లో SIగా శంకర్‌ను నియమించడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని యలల్, బషీరాబాద్‌లో మునుపు SIగా పనిచేసిన శంకర్‌పై కేసుల్లో పక్షపాత నిర్ణయాలు తీసుకుంటాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాద భరితుడుగా పేరుగాంచిన Siని పెద్దెముల్‌లో నియమించటం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. 2. శివసాగర్ బీచ్‌లో అంత్యక్రియలు శ్రీకాకుళం జిల్లా బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు IED నిపుణుడు టెక్ శంకర్ అలియాస్ మెట్టూరి జోగారావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. నిన్న […]

Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

1. తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. దేవస్థానం మహాద్వారం వద్ద ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు. 2. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత కొత్త పైరసీ వెబ్ సైట్లు.. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ వన్, […]

Top 20 News Today: కోల్‌కతాలో భారీ భూకంపం, విజయవాడకు మారిన తిరుపతి పరకామణి కేసు
Top 20 News Today: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు, ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు
Top 20 News Today: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట, టీచర్‌గా మారిన కలెక్టర్
Top 20 News Today: 14. పిఠాపురం జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

Top 20 News Today: 14. పిఠాపురం జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

1. సీఈవోతో సీఎం రేవంత్ భేటీ జూబ్లీహిల్స్ నివాసంలో అనలాగ్ AI ఫౌండర్​ సీఈవో అలెక్స్‌ కిప్‌మన్‌తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై చర్చించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, క్లైమేట్ ఛేంజ్ ప్రిడిక్షన్ సమస్యలు పరిష్కరించాలని సీఈవోకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. 2. విచారణ వేగవంతం సుప్రీం ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వేగవంతం చేశారు తెలంగాణ […]

Top 20 News Today: KTR పై కేసు.. స్పందించిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలపై అద్దంకి ఫైర్
Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

1. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో అమలవుతున్న సన్నబియ్యం పంపిణీ పథకంపై కేంద్రమంత్రికి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌ ద్వారా ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు సీఎం. 2. ప్రజలకు సీపీ వీసీ సజ్జనార్ వార్నింగ్ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, […]

Top 20 News Today: నేడు  తిరుపతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్న అలేఖ్య పుంజాల

Big Stories

Advertisement
×