E-Paper
Advertisement
Sreeleela: వామ్మో వాచ్ మెన్ తో ఈ పనులేంటీ శ్రీలీల… వీడియో వైరల్!
Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

1. జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు.. గుంటూరు జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ SSV రమణ. గత కొంతకాలంగా జీజీహెచ్‌ వైద్యులు, సిబ్బందిపై కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి వేషంలో హాస్పిటల్‌కు వెళ్లి.. తనకు వైద్యం చేయాలని వైద్యులను కోరారు సూపరింటెండెంట్. ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. 2. కొన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు అడ్డంకిగా మారిన కోర్టు కేసులు నిన్న తెలంగాణ వ్యాప్తంగా […]

Top 20 News Today: చైనా అధ్యక్షుడి ఆహ్వానం.. ట్రంప్‌ అంగీకారం, నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్..
Top 20 News Today: ప్రయాణికుడిని కొట్టిన రైల్వే అధికారి.. కారు ఢీకొని బైకర్ దుర్మరణం
Top 20 News Today : రూల్స్ హిందువులకేనా, ముస్లింలకు లెవా?..యువతీ సూసైడ్ ను ఆపిన పోలీస్ అధికారులు..గోమాతను కాపాడిన హిందూ సంఘం

Top 20 News Today : రూల్స్ హిందువులకేనా, ముస్లింలకు లెవా?..యువతీ సూసైడ్ ను ఆపిన పోలీస్ అధికారులు..గోమాతను కాపాడిన హిందూ సంఘం

1. రూల్స్ హిందువులకేనా, ముస్లింలకు లెవా? అయ్యప్ప దీక్ష సమయంలో పోలీస్ అధికారులపై నిబంధనలు విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. రూల్స్ హిందువులకేనా, ముస్లింలకు లేవా అని ఆయన ప్రశ్నించారు. రంజాన్ మాసంలో రోజా పాటించే ముస్లిం అధికారులకు లేని ఫ్రీడమ్.. హిందువులకు ఎందుకు ఇవ్వరని పోలీసులను నిలదీశారు రాజాసింగ్. 2. సమాజ సేవగా హెల్మెట్లు పంచుతున్నా స్నేహితుడు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కళానగర్‌కు చెందిన యువకుడు ఆడెపు సన్నీ.. స్నేహితుడు హెల్మెట్ […]

Top 20 News Today: పేలిన పెయింట్ డబ్బాలు.. ఆలయంలో చోరి.. తెలుగు యువతి హత్య
Mancherial District: మీరు రైతు కూలీ పనులు చేసే వారి బిడ్డలు.. ప్రిన్సిపాల్ అవహేళన.. విద్యార్థుల లేఖ వైరల్
Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్,  కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్, కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

1. పట్టించుకోలేదు గత ప్రభుత్వం పదేళ్లు మహిళా స్వయం సహాయక సంఘాలను పట్టించుకోలేదన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీలో ఆయన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామన్నారు మంత్రి. మార్చి లోపు 2కోట్ల మహిళలకు చీరలు అందించడమే తమ లక్ష్యమన్నారు జగ్గారెడ్డి. 2. కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు […]

Top 20 News Today: స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే స్పందన, బీహార్ ఎన్నికల ఫలితాలపై పీకే సంచలన వ్యాఖ్యలు
Top 20 News Today: విశాఖ బీచ్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థులు గల్లంతు, డీజిల్ బంక్‌లో షార్ట్ సర్క్యూట్.. ఒకరు మృతి

Top 20 News Today: విశాఖ బీచ్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థులు గల్లంతు, డీజిల్ బంక్‌లో షార్ట్ సర్క్యూట్.. ఒకరు మృతి

1. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి హనుమకొండలో హాఫ్ మారథాన్ ఫస్ట్ ఎడిషన్‌ను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గతంలో లేని విధంగా క్రీడాకారులను ఇప్పుడు ప్రోత్సహిస్తున్నామని, వరంగల్‌లో 4వ స్పోర్ట్స్ స్కూల్‌ను మంజూరు చేశామన్నారు. యువత మత్తు పదార్థాలు వదిలి, మైదానంలోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. 2. వీడని మిస్టరీ విశాఖపట్నం నగరంలోని తాడిచెట్లపాలెం ప్రాంతంలో కలకలం సృష్టించిన పసికందు హత్య కేసు […]

Top 20 News Today: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు, కామారెడ్డి జిల్లాలో నకిలీ ఫైనాన్స్
Top 20 News Today: వాసంశెట్టి సుభాష్‌కు మాజీ మంత్రి బహిరంగ సవాల్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు బెదిరింపు
Top 20 News Today: కారు డ్రైవర్‌కు గుండెపోటు.. స్పాట్‌లోనే నలుగురు, హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర

Top 20 News Today: కారు డ్రైవర్‌కు గుండెపోటు.. స్పాట్‌లోనే నలుగురు, హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర

1. శ్రీసత్యసాయి శత జయంతిలో వేడుకల్లో పాల్గొన్న రాష్ర్టపతి విశ్వప్రేమకు ప్రతిరూపంగా భగవాన్ శ్రీసత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్రపతి ముర్ము. సాయి కుల్వంత్‌ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, సాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని కొనియాడారు. 2. హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర […]

Top 20 News Today: దారుణం.. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య..  ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది

Top 20 News Today: దారుణం.. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య.. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది

1. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది నంద్యాల జిల్లా చాగలమర్రిలోని మద్దూరు మెట్ట హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు, డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్‌టేక్ ప్రయత్నమే ప్రమాదానికి కారణం. వేగంగా వెళ్తున్న బస్సు, ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ ప్రకాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2. పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో […]

Big Stories

Advertisement
×